Home » BCCI
వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కంటే కూడా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్కు క్రేజ్ ఎక్కువ అంటే అతిశయోక్తి కాదేమో.
క్రికెట్ ప్రేమికులు అంతా ఎంతో ఆసక్తిగా అక్టోబర్ 14 కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజున వన్డే ప్రపంచకప్లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.
విజయం ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న భారత జట్టుకు షాక్ తగిలింది. రెండో మ్యాచ్కు స్టార్ ఆటగాడు దూరం అయ్యాడు.
విరాట్ కోహ్లీ భారత్ జట్టు తరపున వికెట్ కీపర్ కానీ వ్యక్తిగా అత్యధిక క్యాచ్ లను పూర్తిచేశాడు. అయితే, డ్రసింగ్ రూంలో కోహ్లీ ఉత్తమ ఫీల్డర్ అవార్డు అందుకుంటున్న వీడియోను బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
వన్డే ప్రపంచ కప్-2023లో ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకాలను సృష్టించుకుందామని జై షా అన్నారు.
12సార్లు వరల్డ్ కప్ జరగ్గా. ఐదు సార్లు ఆస్ట్రేలియా విజయం సాధించింది. భారత్, వెస్టిండీస్ జట్లు రెండుసార్లు విజేతలుగా నిలిచాయి. పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు ఒక్కోసారి వరల్డ్ కప్ ట్రోపీని గెలుచుకున్నాయి.
భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఓపెనింగ్ సెర్మనీని ఎంతో ఘనంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వహిస్తుందని అంతా భావిస్తున్నారు.
వరల్డ్ కప్ ఆడే భారత్ జట్టులో స్పిన్నర్ యుజేంద్ర చాహల్కు స్థానం దక్కలేదు. 2016లో అరంగ్రేటం చేసిన అతను భారతదేశం తరపున వన్డే క్రికెట్ లో మూడవ అత్యధిక వికెట్లను కలిగి ఉన్నాడు. అయితే, జట్టులో ఎంపిక కాకపోవటం పట్ల చాహల్ మాట్లాడుతూ..
పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించిన బీసీసీఐ.. ఇచ్చిన మాట ప్రకారం 1,47,000 మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తన వంతు సహకారాన్ని అందించింది.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) నుంచి గోల్డెన్ టికెట్ అందుకోవడంపై సూపర్ స్టార్ రజినీకాంత్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ టికెట్ను బీసీసీఐ నుంచి అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.