Home » BCCI
వెస్టిండీస్లో టెస్ట్ సిరీస్కు భారత్ జట్టులో సర్ఫరాజ్ ఖాన్కు ఎందుకు అవకాశం కల్పించలేదో కారణాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 (ICC World Cup 2023) జరగనుంది. ఇప్పటికే బీసీసీఐ (BCCI) ప్రపంచకప్ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లను ప్రారంభించింది.
విండీస్ టూర్కు ఎంపికచేసిన భారత జట్టులో సర్ఫరాజ్ ఖాన్ పేరు లేకపోవటంతో సెలెక్టర్ల కమిటీపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ తన మౌనాన్ని వీడాడు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియోను పోస్టు చేశారు.
సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జౌ నగరంలో ఆసియా క్రీడలు(Asian Games) 2023 ప్రారంభం కానున్నాయి. కాగా.. ఈ సారి ఈ క్రీడల్లో క్రికెట్ను భాగం చేశారు.
విండీస్కు వెళ్లే టెస్టు జట్టులో సర్ఫరాజ్ ఖాన్ పేరు లేకపోవటంతో పలువురు మాజీ క్రికెటర్లు బీసీసీఐ టార్గెట్గా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా బీసీసీఐపై ప్రశ్నల వర్షం కురిపించారు.
టీమ్ఇండియా ఈ నెలాఖరున వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరనుంది. ఈ పర్యటనలో భారత్, వెస్టిండీస్ జట్లు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడనున్నాయి.
ఇంగ్లీష్ విల్లో బ్యాట్ల ధరతో పోలిస్తే కశ్మీర్ విల్లో బ్యాట్ల ధర తక్కువ. దీనికితోడు నాణ్యతలోనూ ఉత్తమంగా ఉంటాయి. ఈ ఏడాది చివరిలో ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నీలో వీటిని తొలిసారి వినియోగించనున్నారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final)లో ఆస్ట్రేలియా(Australia) చేతిలో టీమ్ఇండియా(Team India) ఓడి పోయింది. దీంతో వరుసగా రెండో సారి భారత జట్టు రన్నరప్గానే నిలిచింది.
లండన్లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు కొత్త జెర్సీ ధరించిన ఫోటోలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) అభిమానులతో పంచుకుంది.
ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ నెలల్లో ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ జరగనుంది. టీమిండియా ఆటగాళ్లు ఈ కొత్త జెర్సీలతోనే బరిలోకి దిగనున్నారు.