Home » BCCI
‘‘సూర్యకుమార్ యాదవ్ టెస్టు క్రికెట్లో ఆడట్లేదు. అయితూ, అతడు మూడు ఫార్మాట్లలోనూ ఆడగలిగే ఆటగాడు. అతడిని టెస్టుల్లోనూ ఆడించాలి. ఐదో స్థానంలో బ్యాట్స్మన్ గా పంపాలి’’ అని చెప్పారు. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇటీవల నెదర్ల�
భారత మహిళా క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. మహిళా ప్లేయర్లపై వివక్ష చూపుతున్నారన్న విమర్శలకు తెరదించుతూ ఇకపై పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు ఇవ్వాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టెస్ట్ మ్యాచ్కు రూ.15 లక్షలు
రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు సభ్యులు మెల్బోర్న్లోని ప్రభుత్వ గృహంలో విక్టోరియా గవర్నర్ లిండా డెసావు ఏఎం, ఇతర ప్రముఖ ప్రముఖులను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ, విక్టోరియా గవర్నర్ కార్యాలయాలు తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస�
ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో ఆడేందుకు టీమిండియా ఇప్పటికే ఆ దేశానికి వెళ్లింది. పలు వార్మప్ మ్యాచులు కూడా ఆడింది. ఇవాళ భారత ఆటగాళ్లు మెల్బోర్న్ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్
వచ్చే ఐసీసీ ప్రపంచ కప్లో అన్ని అగ్రశ్రేణి జట్లు పాల్గొంటాయని, అందులో పాకిస్థాన్ కూడా ఉంటుందని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
వచ్చే ఏడాది పాకిస్థాన్ లో జరిగే ఆసియా కప్ టోర్నీలో భారత్ జట్టు పాల్గోదని బీసీసీఐ ప్రకటించిన విషయం విధితమే. దీంతో పాక్ క్రికెట్ బోర్డు బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టింది. నిర్ణయం మార్చుకోకపోతే వచ్చే ఏడాది భారత్లో జరిగే ప్రపంచ్ కప్ను బహిష్
జైషా చేసిన ప్రకటనపై పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) చైర్మన్తోపాటు ఇతర ఉన్నతాధికారులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని పీసీబీ వర్గాల సమాచారం. సెప్టెంబర్ 2023లో పాకిస్తాన్లో ఆసియా కప్ జరగనుంది. అయితే, ఈ టోర్నీకి దాదాపు సంవత్సర కాలం సమయం ఉంద�
వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరిగే ఆసియా కప్ 2023 కి భారత్ దూరం కానుంది. పాకిస్తాన్ లో టోర్నీ జరుగుతుండటంతో.. టీమిండియా పాక్ కు వెళ్లదని బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జైషా తేల్చి చెప్పారు.
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మహిళల ఐపీఎల్ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి తాజాగా బీసీసీఐ అంగీకారం తెలిపింది. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ టోర్నీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
భారత జట్టు మాజీ క్రికెటర్, 1983 ప్రపంచ కప్ విజేత జట్టులో కీలక ఆటగాడు రోజర్ బిన్నీ మంగళవారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) 36వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ముంబైలో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో అతని నియామకాన్ని ఏకగ్రీవంగా ప్