Home » bear
ఆపరేషన్ బంటి సక్సెస్
శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి హల్చల్ చేసింది.. ఓ ఇంట్లో దూరి దాక్కుంది. చివరికి అటవీశాఖ అధికారులు వచ్చి మత్తు మందు ఇచ్చి దానిని పట్టుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
దైవ దర్శనం కోసం వెళ్లిన దంపతులపై ఎలుగుబంటి దాడి చేసి చంపేసింది. అంతేకాదు వారి శరీర భాగాలను ఛిద్రం చేసి తినేసింది.
సోషల్ మీడియాలో కనిపించిన ఈ భయానక ఘటన వైరల్ అయింది. ఉజ్బెకిస్తాన్ లో జరిగిన మూడేళ్ల చిన్నారిని తష్కెంత్ జూలోని జంతువుల దగ్గరకు విసిరేసింది.
ప్రకృతి పరవశించినప్పుడు ఎలుగు కూడా సంతోషంతో కుప్పిగంతులేస్తుంది. ఈ ఎక్స్ ప్రెషన్ ఓ సీసీ కెమెరా వీడియోలో రికార్డైంది.
కారు డోర్ తెరిచి ఉండడం..అందులో ఏముందని ఓ యువతి చూసి హఢలిపోయింది. ఓ ఏలుగుబంటి కారులో ఉండి చూసి ఆ యువతి భయపడిపోయింది. ఈ వీడియో ట్విట్టర్ వేదికగా పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.
పులి పంజా విసిరితే ఎంత పెద్ద జంతువైనా కిందపడాల్సిందే.. కానీ కొన్ని సార్లు వేటాడాలనుకే జంతువు దైర్యం ముందు పులి పంజా పనిచేయదు, ఎంత బలం ఉన్నా తోకముడిచి పరుగు తీయాల్సి వస్తుంది.
కొన్ని కొన్ని Vidios లు చూస్తే ఔరా నిజమేనా అనిపిస్తుంటుంది. ఎందుకంటే అంత ఖచ్చితత్వంగా ఉంటాయి. మొన్నటికి మొన్న ఓ ఉడుత తనకు నీళ్లు కావాలంటూ..కోరుతున్నట్లు ఉన్న వీడియో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరొక వీడియో వైరల్ అవుతోంది. యువతి సెల్ఫీ తీ�
తెలంగాణలోని కొమురంభీమ్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో లాక్డౌన్ సందర్భంగా ప్రజలు ఎక్కువగా బయటతిరగటం మానేశారు. ఎవ్వరూ బయటికి రాకపోవడంతో జనసంచారం తగ్గి అడవిలో నుంచి ఒక ఎలుగుబంటి బయటకు వచ్చి ప్రశాంతంగా ఖాళీ వీధుల్లో తిరుగుతోంది. దాన్ని చూడగా�
పోలవరం భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం 55వేల 545 కోట్లు కాగా... 48 వేల కోట్ల వ్యయానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.