Home » beat
sub inspector beating PET teacher in Kosigi : కర్నూలు జిల్లాలోని కోసిగిలో పీఈటీ టీచర్ పట్ల ఎస్ఐ దౌర్జన్యంగా ప్రవర్తించారు. రోడ్డుపై విద్యార్థులతో మాట్లాడుతున్న పీఈటీ టీచర్ ఈరన్నను ఎస్సై ధనుంజయ్ అకారణంగా కొట్టారు. స్టేషన్కు తీసుకెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లంఘన పేరుతో
Husband and mother-in-law who beat woman to death : ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైంది. కట్నం కోసం భర్త, అత్తమామలు బాలింతను కొట్టి చంపారు. పుట్టింటి నుంచి అదనపు కట్నం తేవాలంటూ అన్నూ అనే యువతిని ఆమె భర్త, అత్తమామలు ఏడాదిన�
YCP leaders beat a young man : విశాఖ జిల్లా భోగాపురంలో వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తమ మాట వినటం లేదంటూ అప్పలరాజు అనే యువకుడిని కొంతమంది వైసీపీ నేతలు చెట్టుకు కట్టేసి కొట్టారు. చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీకి అప్పలరాజు అనుచరుడిగా వ్యవహరిస్తున్న
Love married couple : రాజన్నసిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం స్తంభంపల్లిలో దారుణం జరిగింది. ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అబ్బాయి ఇంటిపై అమ్మాయి బంధువులు దాడి చేశారు. అబ్బాయి తండ్రిని కొట్టిచంపారు.స్తంభంపల్లి గ్రామానికి చెందిన గౌతమిని మహ�
sunrisers-hyderabad-beat-rajasthan-royals : టోర్నీలో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. సమిష్టిగా రాణించి విజయం సాధించింది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత వార్నర్సేన రాజస్థాన్పై విజయం సాధించింది. ఈ విజయంతో సన్రైజర్స్ పాయ�
కరోనా కట్టడికి ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరు యువకులు, వ్యక్తులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. లాక్ డౌన్ నిబంధనల ప్రకారం ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. ఎవరూ బయటకు రాకూడదు. రోడ్లపై తిరక్కూడదు. అలా అయితేనే వైరస్ వ్యాప్త
ఏదైనా ఆందోళనలు, నిరసనలు జరిగితే..పోలీసులు ఏం చేస్తారు. ఆందోళనకారులను శాంతింపచేసేందుకు ప్రయత్నిస్తుంటారు. శాంతిభద్రతను కాపాడేందుకు యత్నిస్తుంటారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు పనిచేస్తుంటారు. కానీ సంగారెడ్డి జిల్లా పటన్ చెరు ఏరియా ఆస్పత్ర
జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీనితో తూర్పుగోదావరి జిల్లాలో భానుగూడి జంక్షన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. జనసేన కార్యకర్తలను తరిమితరిమి కొట్టారు. కొందరి చొక్కాలు
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లోని ఎన్నికల అధికారిని బీజేపీ కార్యకర్తలు చితక్కొట్టారు. పోలింగ్ బూత్ నెంబర్ 231లో వోటర్లను సమాజ్ వాదీ పార్టీ గుర్తు అయిన సైకిల్ కు ఓటెయ్యాలంటూ చెబుతున్నాడని ఆరోపిస్తూ ఆయనను బీజేపీ కార్యకర్తలు చావగొట్టారు.రం
పశ్చిమగోదావరి : జిల్లా నరసాపురం మండలం సరిపల్లి గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు రెచ్చిపోయారు. వివాదంలో ఉన్న స్థలంలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించేందుకు యత్నిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితుల�