-
Home » Bengaluru Stampede
Bengaluru Stampede
బెంగళూరు తొక్కిసలాటపై తొలిసారి స్పందించిన కోహ్లీ.. 'సంతోషం.. క్షణాల్లో విషాదమైంది'
ఇన్నాళ్లుగా ఈ ఘటన(Virat Kohli on Bengaluru stampade )పై మౌనంగా ఉన్న స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఎట్టకేలకు స్పందించాడు.
ఆర్సీబీ క్రికెటర్స్ పై యాంకర్ ఫైర్.. వాళ్ళు జస్ట్ క్రికెటర్స్ దేవుళ్ళు కాదు.. మన కోసం ఏం చేయరు..
తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌమ్యని ఫేవరేట్ క్రికటర్ అని అడిగి బెంగుళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన గురించి ప్రశ్నించారు.
తొక్కిసలాట ఘటన ఎఫెక్ట్.. బీసీసీఐ కీలక నిర్ణయం.. IPL 2026లో ఆర్సీబీపై నిషేదం..?
ఐపీఎల్ 2025 సీజన్లో ట్రోఫీ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బిగ్ షాకిచ్చేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
నా కొడుకు ఇక్కడ నిద్రపోతున్నాడు, నేనూ ఇక్కడే.. తొక్కిసలాటలో చనిపోయిన కొడుకు సమాధిపై పడుకుని బోరున విలపించిన తండ్రి..
Bengaluru Stampede: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11మంది అమాయకులు చనిపోయారు. తమకు ఇష్టమైన ప్లేయర్లను కళ్లారా చూసేందుకు వెళ్లి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. మృతుల్లో ఎక్కువగా 20ఏళ్ల వయసున్న వారే ఉన్నారు. దీంతో ఆ కుటుంబాల్లో పె�
బెంగళూరు తొక్కిసలాట ఘటన.. చిక్కుల్లో విరాట్ కోహ్లి.. చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు..
చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ 30 వేలే. అయితే, దాదాపు 3 లక్షల మంది వరకు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది.
RCB: ఆర్సీబీకి నోటీసులు జారీ చేయనున్న బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్
తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.
హైదరాబాద్లోనూ వందలాది మంది రోడ్లపైకి వచ్చారు.. ఎవరికైనా ప్రాణనష్టం జరిగితే..?: సీపీ ఆనంద్
అన్ని ఏరియాల్లో ట్రాఫిక్ నిలిచిపోయిందని సీపీ ఆనంద్ చెప్పారు. అదనపు బలగాలను పంపించి, లాఠీచార్జ్ చేసి అక్కడ ఉన్నవారిని చెదరగొట్టాల్సి వచ్చిందని అన్నారు.
బెంగళూరు తొక్కిసలాట ఘటన : 'నా కొడుకు శరీరాన్ని ముక్కలు చేయకండయ్యా..' ఓ మృతుడి తండ్రి ఆవేదన..
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందారు.
కుంభమేళాలో తొక్కిసలాట జరగలేదా? ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి- బీజేపీపై సీఎం సిద్ధరామయ్య ఫైర్
సమగ్ర విచారణకు ఆదేశించాం. 15 రోజుల్లో నివేదిక వస్తుంది. విచారణలో తప్పు ఎవరిదో తేలుతుంది.
చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట.. భారీగా పెరిగిన మరణాల సంఖ్య
చిన్నస్వామి స్టేడియం ఘటనపై కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధానికి దిగాయి. అభిమానులకు భద్రత కల్పించడంలో సిద్ధరామయ్య సర్కార్ విఫలమైందని బీజేపీ మండిపడింది.