Home » Bengaluru Stampede
ఐపీఎల్ 2025 సీజన్లో ట్రోఫీ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బిగ్ షాకిచ్చేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Bengaluru Stampede: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11మంది అమాయకులు చనిపోయారు. తమకు ఇష్టమైన ప్లేయర్లను కళ్లారా చూసేందుకు వెళ్లి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. మృతుల్లో ఎక్కువగా 20ఏళ్ల వయసున్న వారే ఉన్నారు. దీంతో ఆ కుటుంబాల్లో పె�
చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ 30 వేలే. అయితే, దాదాపు 3 లక్షల మంది వరకు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది.
తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.
అన్ని ఏరియాల్లో ట్రాఫిక్ నిలిచిపోయిందని సీపీ ఆనంద్ చెప్పారు. అదనపు బలగాలను పంపించి, లాఠీచార్జ్ చేసి అక్కడ ఉన్నవారిని చెదరగొట్టాల్సి వచ్చిందని అన్నారు.
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందారు.
సమగ్ర విచారణకు ఆదేశించాం. 15 రోజుల్లో నివేదిక వస్తుంది. విచారణలో తప్పు ఎవరిదో తేలుతుంది.
చిన్నస్వామి స్టేడియం ఘటనపై కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధానికి దిగాయి. అభిమానులకు భద్రత కల్పించడంలో సిద్ధరామయ్య సర్కార్ విఫలమైందని బీజేపీ మండిపడింది.
తొక్కిసలాట ఘటనతో స్టేడియం నుంచి వెళ్లిపోవాలని అభిమానులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.