Home » BENGALURU
ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పని వారి పట్ల ఇంకా చాలా చోట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. రీసెంట్గా బెంగళూరులోని ఓ హౌసింగ్ సొసైటీ రాసిన టెక్ట్స్ ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
బెంగళూరు నగర వాసులకు శుభవార్త. ట్రాఫిక్ కష్టాల నుంచి బెంగళూరు వాసులు త్వరలోనే బయట పడనున్నారు.
పేరెంట్స్కి భయపడి పిల్లలు ఒక్కోసారి అబద్ధం చెబుతుంటారు. అలాంటి ఓ తప్పుడు కంప్లైంట్కి ఫుడ్ డెలివరీ ఏజెంట్ బుక్కయ్యాడు. 8 ఏళ్ల చిన్నారి తప్పుడు ఫిర్యాదుతో డెలివరీ ఏజెంట్ను ఓ అపార్ట్మెంట్ వాసులు చితక్కొట్టారు.
తల్లిని చంపి పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయింది ఓ మహిళ. తల్లికి అధిక మోతాదులో బీపీ ట్యాబ్లెట్లు మింగించి చంపానని తెలిపింది.
Bengaluru : ఫ్రెండ్స్ తో కలిసి ఉంటున్న ఆకాంక్షను విడిగా ఉండాలని ఒత్తిడి తెచ్చాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
రీసెంట్గా కూలర్ ఆటో చూసాం. ఇప్పుడు బెంగళూరు రోడ్లపై హైటెక్ ఆటో తిరుగుతోంది. అందరిలా కాకుండా తన ఆటో భిన్నంగా ఉండాలనుకున్నాడేమో ఆ ఆటో డ్రైవర్ తన ఆటోని డిఫరెంట్గా తయారు చేయించాడు. ఈ ఆటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఐపీఎల్ చూడటం టైమ్ వేస్ట్ అంటున్నారు బెంగళూరు బిజినెస్ మ్యాన్ తనయ్ ప్రతాప్. ఆ సమయాన్ని కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటే అవకాశాలు అందిపుచ్చుకుంటామని అన్నారు. దీనిపై నెటిజన్లు నెగెటివ్గా రెస్పాండ్ అవుతున్నారు.
ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు ఎక్కువైపోయాయి. పుట్టగొడుగుల్లా వెలిసిన డేటింగ్ యాప్స్ అమాయకుల్ని టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాయి. డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన వ్యక్తి తనను ప్రేమిస్తున్నాడని నమ్మి బెంగళూరులో ఓ మహిళ లక్షలు పోగొట్ట�
బెంగళూరు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటే అంతే సంగతులు.. ఆరోజు ప్లాన్ చేసుకున్న అన్ని పనులు అయినట్లే. ట్రాఫిక్లో ఇరుక్కుని బస్సులోనే లంచ్ పూర్తి చేసుకుంటున్న ఓ డ్రైవర్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.