Home » BENGALURU
ఇటు విపక్షాల్ని ఏకం చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంటే.. అటు ఎన్డీయే పక్షాలను ఏకం చేసే పనిలో భారతీయ జనతా పార్టీ సమాయత్తం అవుతోంది. ఎన్డీయే పక్షాల సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం (జూలై 18)న జరగనుంది
ఇంతకు ముందు జరిగిన విపక్షాల సమావేశంలో జేడీయూ, టీఎంసీ, డీఎంకే, కాంగ్రెస్, ఆప్, జేఎంఎం, శివసేన (యూబీటీ), ఎన్సీపీ, ఆర్జేడీ, ఆప్, ఎస్పీ, సీపీఎం, పీడీపీ, సీపీఐఎంల్, సీపీఐ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు పాల్గొన్నాయి
హత్యలకు ముందు నేరస్తుడు శబరీష్ అలియాస్ ఫెలిక్స్ జంట హత్యకు ముందు వాట్సాప్లో పెట్టిన స్టేటస్ ఆసక్తికరంగా మారింది. ‘‘లోకమంతా చెడ్డవాళ్లు, మోసగాళ్లతో నిండిపోయింది. నేను చెడు వ్యక్తులను మాత్రమే ఇబ్బంది పెడతాను’’ అంటూ నిందితుడు ఫెలిక్స్ �
వాట్సాప్ స్టేటస్లో "చెడు వ్యక్తులను" మాత్రమే బాధపెడతాడని రాయడం చూస్తుంటే.. పరిశ్రమ పద్ధతులపై ఫెలిక్స్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన ఫణీంద్ర గురించి ప్రస్తావించాడని అంటున్నారు. ఫెలిక్స్ కూడా ఫణీంద్ర లాంటి వ్యాపారాన్నే నడిపాడు
తొలిసారి పాట్నాలో నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, హేమంత్ సోరెన్, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటి 16 పార్టీల
ఆ రెండు మార్గాల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుందని ఆర్టీసీ పేర్కొంది.
వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 10-12 తేదీల మధ్య జరిగే అవకాశం ఉందని వార్తలు అవచ్చాయి. అయితే ఆ సమావేశం నుంచి హిమాచల్ ప్రదేశ్ నుంచి కర్ణాటకకు మారింది. జూలై 13 లేదంటే 14వ తేదీన బెంగళూరలో జరుగుతుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్
ప్రస్తుతం మెట్రో సొరంగ మార్గం పలు చోట్ల ఉంది. అదే తరహాలో రోడ్డు మార్గాలకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు జార్కహోళి పేర్కొన్నారు. పీణ్యా-హెబ్బాళ, కేఆర్ పురం - హోసూరు మార్గాల్లో సొరంగం ఏర్పాటు చేయాల్సి ఉందని సూచించారు.
ఉచితాలకు ఆశపడి ప్రజలు ఓట్లు వేశారని, దాని ప్రతికూల ప్రభావం నేరుగానూ, పరోక్షంగానూ కనపడుతోందని ఈ వీడియోపై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
DK and Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక సందర్భంలో భయపడ్డారని, తానైతే అలా భయపడేవాడిని కాదంటూ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. 2017లో కాంగ్రెస్ హయాంలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప�