Home » between
త్వరలో దీపావళి పండుగ రానుంది. దీపావళి అంటే క్రాకర్స్ కాల్చడం మస్ట్. వెలుగులు విరజిమ్మే టపాసులు కాల్చకుండా దీపావళి పూర్తి అవ్వదు. అయితే దీపావళి రోజున వాయు,
పాతబస్తీలో నడి రోడ్డుపై యువకులు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కిందపడేసి కాళ్లతో తన్నారు. రోడ్డుపై వెళుతున్న వారు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఘర్షణకు సంబంధించిన దృశ్యాలను కొంతమంది సెల్ ఫోన్లలో బ�
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మళ్లీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్, నరేశ్ మధ్య విభేదాలు తలెత్తాయి. అధ్యక్షుడు నరేశ్కు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు హీరో రాజశేఖర్ సిద్ధమయ్యారు. నరేశ్ అన్నింట్లోనూ �
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం, గోపవరంలో ఎంపీటీసీ ఎన్నిక చిచ్చు రేపింది. టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు రెండు వర్గాలుగా ఏర్పడి కొట్టుకున్నారు. కత్తులు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. చాలా మంది గాయపడ్డారు. గాయాలైన వారిని ఖమ్మం ప్రభుత�
AP CM చంద్రబాబు, చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రమణ్యం మధ్య వార్ ముదురుతోంది. ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఉద్దేశించి చంద్రబాబు ఇటీవల చేసిన ఆరోపణలతో…. సీఎస్ పరిపాలనా వ్యవహారాలపై కూపీ లాగుతున్నారు. దీంతో సీఎం వర్సెస్ సీఎస్ వార్ ఆసక్తికరంగా మారింది. �
ఏపీలో ఎన్నికల పోలింగ్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ – వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. పిట్టువారిపాలెంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు కొట్�
రాయలసీమలో పోలింగ్ టెన్షన్ ఉంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య కొట్లాట జరిగింది. అహోబిలంలో భూమా – గంగుల వర్గీయులు రాళ్లు రువ్వుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అఖిల ప్రియ భర్తకు గాయపడ్డాడు. వెంటనే ఆ�
కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి తమ్ముడు రాజారెడ్డి సహాయకుడు గోపాల్పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం�
ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. యూటర్న్ తీసుకున్న చంద్రబాబు భళ్లాల దేవుడంటూ ప్రధాని మోడీ విమర్శిస్తే.. దానికి ఏపీ మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. గుజరాత్లో నరమేధం సృష్టించిన మోడీ….అరవీర భయంకరులైన భళ్లాలదేవుడికి సరిసాటి…కాలకేయుడ�
హైటెక్ సిటీకి మెట్రో రైలు సేవలు రేపటి (మార్చి 20 బుధవారం) నుంచి మొదలు కానున్నాయి.