Home » Bhadrachalam Temple
భారత దేశానికి తలమానికంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి.
ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణంను వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
భద్రాద్రి రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్
అంగరంగ వైభవంగా రాములోరి పెళ్లి
ఇవాళ ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సీఎం రేవంత్ యాదగిరిగుట్ట, భద్రాచలం టెంపుల్ సందర్శనతో పాటు భద్రాచలం, మణుగూరులో జరిగే సభల్లో పాల్గొంటారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు జామునే స్వామివారి దర్శనంకోసం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు.
దిపురుష్ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. త్వరలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు చిత్రయూనిట్.
మార్చి 30, గురువారం శ్రీరామ నవమి సందర్భంగా రాములోరి కల్యాణం నిర్వహిస్తారు. కల్యాణం వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారా.. లేదా అనే �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో బూజు పట్టిన లడ్డూ విక్రయాలపై 10టీవీ కథనాలతో అధికార యంత్రాంగం కదిలింది. బూజు పట్టిన లడ్డూల కథనాలను చూసిన స్థానిక జడ్జి ఆలయానికి వెళ్లి స్వయంగా పరిశీలించారు. అక్కడ బూజు పట్టిన లడ్డూలు విక్రయిస్తున
Draupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆమె ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సారపాక ఐటీసీ బీపీల్ పాఠశాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముర్ముకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతోప�