-
Home » Bharat Ratna 2024
Bharat Ratna 2024
పీవీకి భారతరత్న.. పురస్కారం అందుకున్న పీవీ కుమారుడు ప్రభాకర్ రావు
March 30, 2024 / 11:33 AM ISTరాష్ట్రపతి భవన్ లో ఘనంగా భారతరత్న అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం జరిగింది. పీవీ నర్సింహారావు తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు
ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తామంటే కుటుంబ సభ్యులే వద్దన్నారు.. ఎందుకంటే?
February 10, 2024 / 01:01 PM ISTకేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తామంటే కుటుంబ సభ్యులే వద్దన్నారని ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమి చైర్పర్సన్ లక్ష్మీపార్వతి ఆరోపించారు.
ఎన్టీఆర్కూ భారతరత్న ప్రకటించాలి.. ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లాలి
February 10, 2024 / 10:59 AM ISTదివంగత మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ కు కూడా భారతరత్న ఇచ్చి ఉంటే తెలుగుజాతి గౌరవానికి ప్రతీకగా నిలిచేదని విజయశాంతి పేర్కొన్నారు.
61 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తేజానికి ‘భారతరత్న’
February 9, 2024 / 04:35 PM ISTభారత మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్తో పాటు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించారు.
వారికి కూడా భారతరత్న ఇవ్వాలి.. ఆయన కంటే గొప్పవారు ఎవరు ఉన్నారు?: కేఏపాల్
February 9, 2024 / 04:19 PM ISTకులాలు, మతాలు చూడకుండా దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ డిమాండ్ చేశారు.
ఈ ఏడాది ఎంత మందికి భారతరత్న ఇచ్చారో తెలుసా?
February 9, 2024 / 03:04 PM ISTమన దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఏదైన రంగంలో విశేష కృషి చేసిన పౌరులకు కేంద్రం అందించే అత్యున్నత పౌర పురస్కారం ఇది.
తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న.. కేసీఆర్ ఏమన్నారంటే..?
February 9, 2024 / 01:50 PM ISTతెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యన్నత పురస్కారం భారతరత్న దక్కడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
61 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తేజానికి 'భారతరత్న'
February 9, 2024 / 12:57 PM IST61 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తేజం భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న లభించింది. 1963 లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు జాకీర్ హుస్సేన్కి ఈ పురస్కారం అందిన తర్వాత ఇన్ని…
ఎల్కే అద్వానీని వరించిన భారతరత్న
February 3, 2024 / 02:04 PM ISTఎల్కె అద్వానీని భారత రత్న వరించింది. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా ప్రకటించారు ప్రధాని మోదీ.
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీని వరించిన భారతరత్న
February 3, 2024 / 12:09 PM ISTఎల్కె అద్వానీని భారత రత్న వరించింది. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా ప్రకటించారు ప్రధాని మోదీ. దేశానికి అద్వానీ చేసిన సేవలను కొనియాడుతూ ఆయనకు భారతరత్న రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.