Home » #BharatJodoYatra
Rahul Gandhi Bhart Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర 100వ రోజుకు చేరుకుంది. శుక్రవారం 100వ రోజు రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసాలోని మీనా హైకోర్టు నుంచి ఉదయం 6గంటలకు రాహుల్ తన పాదయాత్రను ప్రారంభించారు. భారీ సంఖ్యలో కాంగ్ర�
రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రలో ప్రియాంక వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి కుమార్తె మిరయా వాద్రా పాల్గొన్నారు. రాహుల్ గాంధీ మిరయా వాద్రా చేయి పట్టుకొని యాత్రలో ముందుకు సాగారు.
Rahul Gandhi Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో కొనసాగుతోంది. ఇండోర్ జిల్లాలోని సన్వెర్ పట్టణం నుండి మంగళవారం ఉదయం యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. ఉజ్జయినిలో షిప్రా నది ఒడ
రాహుల్గాంధీ పాదయాత్ర ఇండోర్కు చేరుకోగానే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీ సంఖ్యలో యువత, కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి రాహుల్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. యాత్రలో భాగంగా రాహుల్గాంధీ కొద్దిసేపు సైక్లిస్ట్గా మారారు. సైకిల్ ఎక్కి తొక్కుతూ
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. రాష్ట్రంలో యాత్ర ఐదవరోజు ఇండోర్కు చేరుకుంటుంది. సాయంత్రం నగరంలోని నడిబొడ్డున రాజ్వాడలో జరిగే సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగిస్తారు. ఆదివారం ఉదయం 6గంటలకు పా�
Bharat Jodo Yatra: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఐదు రాష్ట్రాల్లో యాత్ర పూర్తైంది. 80వ రోజు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో యాత్ర కొనసాగుతోంది. రాహుల్ గాంధీ వెంట ప్రియాంకగాంధీ యాత్రలో పాల్గొ�
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తన భర్త, కొడుకుతో కలిసి గురువారం భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బోర్గావ్ గ్రామం నుంచి గురువారం పాదయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీతో కలిస
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బోడెర్లీ గ్రామం నుంచి బుధవారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. రాహుల్ గాంధీకి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివ
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా రేపు పాల్గోనున్నారు. మధ్యప్రదేశ్లో జరిగే యాత్రలో నాలుగు రోజులు సోదరుడు వెంట ఆమె యాత్రలో పాల్గొంటారు.
ప్రియాంక వాద్రా రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఎప్పుడు పాల్గొంటారనే చర్చసాగుతున్న క్రమంలో నవంబర్ 23 నుంచి 25 తేదీ మధ్యలో ఆమె రాహుల్తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.