Home » #BharatJodoYatra
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మూడు రోజులు విరామం ఇవ్వనున్నారు. 23న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోకి యాత్ర ప్రవేశించిన కొద్దిసేపటికి యాత్రను ముగించి రాహుల్ ఢిల్లీ వెళ్తారు. 24, 25, 26 తేదీల్లో దీపావళి నేపథ్యంలో యాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు. ఈనె�
Bharat Jodo Yatra In AP: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగిసింది. శుక్రవారం యాత్రలో భాగంగా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని రాహుల్ సందర్శించారు. తెల్లటి సాంప్రదాయ దుస్తులు ధరించి, మందిరం వద్ద ప్ర�
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురువారం ఏపీలో కొనసాగింది. 43వ రోజు యాత్రలో భాగంగా కర్నూల్ జిల్లా బనవాసి గ్రామం నుంచి యాత్ర ప్రారంభమైంది. ప్రతీరోజు ఉదయం 6 గంటలకు బదులుగా గురువారం 5:30 గం�
Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లాలో కొనసాగుతోంది. రెండోరోజు బుధవారం అదోని మండలం చాగి నుంచి ఉదయం 6.30 గంటలకు రాహుల్ పాదయాత్ర ప్రాంరభమైంది. రాహుల్ వెంట పాదయాత్రలో పాల్గొనేందుక
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. కర్ణాటక రాష్ట్రం నుంచి ఏపీలోని కర్నూల్ జిల్లాలోకి యాత్ర ప్రవేశించింది. ఉదయం కర్ణాటక సరిహద్దు ఆలూరు నియోజకవర్గం
Bharat Jodo Yatra: కర్ణాటక రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు రాహుల్ వెంట పాదయాత్రలో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ స్థానికుల సమస్యలు తెలుసుకుంటూ యాత్రలో ముందుకు సాగుతున్నారు. మహిళలు, యువత, చిన్నార�
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలోని హర్థికోట్ నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రలో రాహుల్ వెంట స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాహుల్ గ
Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం కర్ణాటక రాష్ట్రంలో కొనసాగింది. ఉదయం 6.30 గంటలకు బీకే క్రాస్ రోడ్డు తుమకూరు నుంచి ప్రారంభమైన యాత్ర ఉదయం 11గంటల వరకు కనక భవన చిక్కనాయకనహళ్లి వరకు సాగింది. రాహుల్ పాదయాత్రలో కాంగ్
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. శుక్రవారం ఉదయం 7గంటలకు మాండ్యా జిల్లాలోని కె మాలేనహళ్లిలో పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చ�
రత్ జోడో యాత్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధిరామయ్య యాత్రలో పాల్గొనగా రాహుల్ గాంధీ ఆయన చేయి పట్టుకొని పరుగెత్తారు. దీంతో రాహుల్ వెంట పరుగెత్తేందుకు సిద్ధిరామయ్య ఆపసోపాలు పడ్డారు. ఇందుకు సంబంధ�