Home » #BharatJodoYatra
కోర్టు తీర్పుపై కాంగ్రెస్ ప్రకటన విడుదల చేసింది.. కాంగ్రెస్, భారత్ జోడో యాత్ర యొక్క ట్విట్టర్ హ్యాండిల్పై బెంగళూరు కోర్టు ఆదేశించిన విషయం మాకు సోషల్ మీడియా ద్వారా తెలిసిందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. మేము కోర్టు కార్యకలాపాలకు హాజరుకాలేదు
Bharath Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో నేటితో ముగియనుంది. కామారెడ్డి జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర సాయంత్రం సమయంలో మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. సోమవారం ఉదయం బిచ్కుంద మండలం ప�
Rahul Gandhi Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఒకరోజు (శుక్రవారం) విశ్రాంతి అనంతరం సంగారెడ్డి జిల్లాలో శనివారం ఉత్సహాంగా కొనసాగింది. ఉదయం చౌటకూర్ నుంచి ప్రారంభమైన యాత్ర కంసాన్ పల్లి వరకు కొన
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర గురువారం పటాన్ చెరు మండలం రుద్రారం శివారులోని గణేశ్ ఆలయం నుంచి ఉదయం 6గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో గంగపుత్ర, పోతురాజు, కల్లుగీత క
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, రుద్రారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన గిరిజనుల సాంప్రదాయ నృత్యం 'ధింసా'లో పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. అంతేగాక, రాహుల్ గాంధీ పోతరాజు నృత్యం చేశార�
Rahul Gandhi Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం భాగ్యనగరంలో ఉత్సాహంగా సాగింది. ఎంజే మార్కెట్, గాంధీ భవన్ వద్దకు రాగానే పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో రాహుల్కు స్వాగతం పలికారు.
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉత్సాహంగా కొనసాగుతుంది. సోమవారం ఉమ్మడి రంగారెడ్డిజిల్లా షాద్ నగర్ బస్టాప్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. కొత్తూరువరకు కొనసాగింది. �
భారత్ జోడో యాత్ర మహబూబ్ నగర్ జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్ గాంధీ పాదయాత్రలో స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, కార్యకర్తల్లో జోష్ నింపుతూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం పాదయాత్రలో భాగంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంద�
రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రలో సినీ హీరోయిన్ పూనమ్ కౌర్ పాల్గొన్నారు. రాహుల్ వెంట కొద్దిసేపు పాదయాత్రలో పాల్గొన్న ఆమె.. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
Bharat Jodo Yatra Telangana: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతుంది. శుక్రవారం భారత్ జోడో యాత్ర ఉదయం 6గంటలకు నారాయణపేట జిల్లా మరికల్ నుంచి ప్రారంభమైంది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర �