Home » Bhogapuram Airport
YS Jagan : భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్తూనే, అభివృద్ధి పనులను తమ ఖాతాలో వేసుకునే ప్లాన్ చేస్తుండటం చర్చకు దారితీస్తోంది.
Bhogapuram Airport : భోగాపురం ఎయిర్ పోర్టులో ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఢిల్లీ నుంచి భోగాపురం విమానాశ్రయంకు తొలి విమానం చేరుకుంది. ఎయిర్ ఇండియా విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఏటీసీ చైర్మన్ తదితరులు దిగారు. వారికి స�
Bhogapuram Airport : భోగాపురం ఎయిర్ పోర్టులో ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఢిల్లీ నుంచి భోగాపురంకు తొలి విమానం చేరుకుంది.
Bhogapuram Airport : ఏపీలో విమానయాన రంగానికి కీలక మైలురాయిగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే.. విశాఖపట్టణం దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుంది.
ప్రతినెల ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించి వేగవంతం చేస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఇంట్లో ఎంతమంది చదివితే అంత మందికి తల్లి వందనం రూ.15000 ఇస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడేమో ఒకరికే ఇస్తాం అన్నట్లు జీవో ఇచ్చారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
యూజర్ ఫ్రెండ్లీ, లేటెస్ట్ టెక్నాలజీతో భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరుగుతుందన్నారు.
దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు అందుతాయని అమర్నాథ్ తెలిపారు.
Chandrababu Naidu : అప్పుడు భోగాపురం ఎయిర్ పోర్టు అవసరమే లేదన్నారు. ఇప్పుడు భోగాపురం ఉత్తరాంధ్రకు కిరీటం, వజ్రం, డైమండ్ అంటున్నారు. ఏ ఒక్క విషయంలోనైనా ఈ ఊసరవెల్లికి క్లారిటీ ఉందా..?