Home » Bhubaneswar
విచారణలో అతనికి రెండో భార్య కల్పన ఉన్నట్లు తేలింది. ఆమెను విచారించారు. మొదటి భార్యకు తెలియకుండా కల్పనను వివాహం చేసుకున్నాడని నిర్ధారించారు. సోదరి సలియాసాహి బస్తీలో కూలిపోయే...
ఓ నవ వధువు కన్నుమూయడం తీవ్ర విషాదాన్నా నింపింది. కాళ్లపారాణి ఆరకముందే...ఆమెకు నిండు నూరేళ్లు నిండిపోయాయి. చికిత్సకు బెడ్స్ లేవంటూ..పలు ఆసుపత్రులు తిప్పడంతో..ఆమె అంబులెన్స్ లోనే కన్నుమూసింది.
police draw seeing women skeleton : కొన్నాళ్ల క్రితం ఒడిశా రాజధాని భువనేశ్వర్ నగర శివారులోని జాలాం పోలీస్ ఔట్పోస్ట్ వద్ద ఆగిఉన్న వాహనంలో ఓ మనిషి అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించారు. ఆ అస్థిపజరం ఎవరిది? అక్కడ ఎవరు పెట్టారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రార�
రామాయణం.. హిందూ ధర్మంలో ముఖ్యమైన కథగా చెప్పుకునే రచన.. చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము చూపే ఈ కావ్యములో తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు, గురుశిష్యులు.. వీరందరి మ�
lover went to the girlfriend’s house in the guise of Baba : పాత తెలుగు సినిమాల్లో హీరోలు కానీ కమెడియన్లు కానీ మారువేషంలో ప్రేమికురాలి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి వాళ్ల గురించి తెలుసుకుంటూ అక్కడి పరిస్ధితులు తెలుసుకుంటూ ఉండేవారు. వారితో మాట్లాడి ప్రేక్షకులను అలరించేవారు. ఆ డ్రామ
Odisha boy appeals : సార్, రోజు వెళ్లే బస్ టైమింగ్ మార్చారు. దీంతో స్కూల్ కు వెళ్లే సరికి చాలా ఆలస్యమౌతోంది. దీనివల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నా..ప్లీజ్ సార్..బస్సు యదావిధిగా వచ్చేటట్లు చేయండి సార్ అని ఓ స్కూల్ పిల్లోడి పెట్టుకున్న అభ్యర్థనకు రవాణా శాఖ వ�
Odisha Congress Leader Narasingha Mishra : ఒడిశాలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన ర్యాలీలో ఆ పార్టీ సీనియర్ నేత నరసింఘా మిశ్రా (Narasingha Mishra) స్ప్రహ తప్పి పడిపోయారు. భువనేశ్వర్లో ప్రకంపనలు సృష్టించిన చిట్ ఫండ్ స్కామ్ (Chit-fund scam) దర్యాప్తులో సీబీఐ (CBI) అనుసరిస్తున్న తీరుకు వ్యతీరే�
odisha:ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని పెట్రోల్ బంకు లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. రాజ్భవన్కు సమీపంలో ఉన్న ఐవోసీఎల్ పెట్రోల్ బంకులో జరిగిన ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్ర�
ఒడిశాలోని భువనేశ్వర్ లో లాక్ డౌన్ వేళ 13 సంవత్సరాల బాలికపై జరిగిన అత్యాచారం ఘటన ప్రకంపనలు రేకత్తిస్తోంది. బాలిక తల్లి పని చేస్తున్న ఓ మీడియా సంస్థలోని సహచర ఉద్యోగులు అత్యాచారం జరిపారు. వీరే కాకుండా..సెక్యూర్టీ గార్డులు, పోలీసులు కూడా ఉన్న విష
Minor gangraped by 8 in Odisha : రెండు నెలల క్రితం భువనేశ్వర్ లో కోవిడ్ 19 లాక్ డౌన్ సందర్భంగా విధులు నిర్వహించిన పోలీసు, మీడియా సిబ్బందితో సహా 8 మంది బాలికపై అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. స్థానికంగా ఉన్న ఓ ప్రముఖ ఛానెల్ లో పని చేసే వారు, లాక్ డౌన్ సమయంలో ఇతర �