Home » Bhubaneswar
అదో నిరుపేద కుటుంబం. భార్య భర్తలు ఇంట్లో ఉంటారు. వీరిద్దరూ అంధులే. వీరింటికి వచ్చిన కరెంటు బిల్లు చూసి షాక్ తిన్నారు. ఏకంగా లక్షల రూపాయలు బిల్లు రావడంతో ఎలా కట్టాలని ప్రశ్నిస్తున్నారు. తాము ఉంటున్న ఇంట్లో కేవలం బల్బులు, రెండు ఫ్యాన్ లు మాత్రమ
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. దాంతో అందరు ఇళ్లకు పరిమితమయ్యారు. ఈ లాక్ డౌన్ కారణంగా నేరస్ధులు దొంగతనాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రాల్లో దొంగతనాలు, రోడ్దు ప్రమాదాల వ�
కదులుతున్న రైలు లోకి ఎక్కరాదు…. కదులుతున్న రైలు లోంచి దిగరాదు…. రైల్వే స్టేషన్ లోని రైలు పట్టాలను దాటరాదు …చట్టరీత్యానేరం.. ఇవి సాధారణంగా ప్రతి రైల్వే స్టేషన్లోనూ కనిపించే హెచ్చరికల బోర్డులు. కానీ ప్రజలెవ్వరూ వీటిని పెద్దగా పట్టిం
సోషల్ మీడియాలో అసభ్య పోస్ట్ లు పెడితే అరెస్ట్ చేస్తామని ఏపీ హోంమంత్రి సుచరిత హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా ఎవరినైనా కించపరిచేలా..అవమానపరిచేలా పోస్ట్ లు పెడితే వారిని వెంటనే కనిపెట్టి అరెస్ట్ చేస్తామన్నారు. మహిళలపై నేరాలు పెరుగుతున్న�
భువనేశ్వర్-సికింద్రాబాద్ ల మధ్య నడిచే విశాఖ ఎక్స్ ప్రెస్ ఆలస్యంగా నడుస్తోంది. ఇంజన్ వెనుక ఉన్న బోగీలను వదిలేసి… రైలు కొంత దూరం ముందుకు వెళ్లింది. ఇది గమనించిన రైల్వే అధికారులు మళ్లీ రైలును వెనక్కి తీసుకువచ్చి వాటిని కలిపి ముందుకు నడి�
ఏ మనిషీ ఆకలితో నిద్రపోకూడదు అనే ఉద్ధేశ్యంతో ఓ సంస్థ ‘హ్యాపీ ఫ్రిడ్జ్ లను ఏర్పాటు చేసింది. వృథా అవుతున్న ఆహారాన్ని అన్నార్తులకు అందజేయాలనీ..ఆకలితో ఉన్నవారికి అందించాలనే ఉద్ధేశ్యంతో ఈ ఫ్రిడ్జ్ లను ఏర్పాటు చేశామని ఫీడింగ్ ఇండియా అనే స్వచ�
ఒడిశాలో ఫోని తుఫాన్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రచండమైన గాలులు.. భారీ వర్షంతో రాష్ట్రం అతలాకుతలమైంది. మే 03వ తేదీన ప్రచండమైన తుఫాన్కు ఇంకా తేరుకోలేదు. ఈ తుఫాన్ విలయం తీవ్రత ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. భువనేశ్వర్లో భారీగా వృక్ష�
ఫొని పెను తుఫాను సృష్టించిన విధ్వంసానికి ఒడిశా రాష్ట్రం అతలాకుతలం అయింది. పేదవాళ్ల నుంచి ధనవంతుల వరకు ప్రతీ ఒక్కరూ తినడానికి సరైన తిండిలేక ఉండడానికి సరైన గూడు లేక, భారీవర్షాలు, ఈదురుగాలుల ప్రభావానికి ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మారారు. స�
ఫోని తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించేందుకు ప్రధాని మోడీ ఒడిశా చేరుకున్నారు. భువనేశ్వర్ విమానాశ్రయంలో మోడీకి ఒడిశా గవర్నర్ గణేషీలాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతం పలికారు.అనంతరం తుపాను సృష్టిం�
ఒడిశా రాజధాని భువనేశ్వర్లో మాజీ మేయర్, భువనేశ్వర్ సెంట్రల్ బీజూ జనతాదళ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత్ నారాయణ్ జెనాపై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని క్యాపిటల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీజేడీ తరపు�