Home » Bihar Assembly Election
బిహార్ ఆర్థిక పరిస్థితి ఇంత పెద్ద మొత్తాన్ని భరించే స్థితిలో లేదని, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సేవలకు వినియోగించేందుకు డబ్బు దాదాపు మిగలలేదని అన్నారు.
ఈ నెల 19 లేదా 20 తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది. క్యాబినెట్ ఏర్పాటుకు ఫార్ములా ఖరారైనట్లు తెలుస్తోంది.
ఇంతటి మెజార్టీ వస్తుందని ఇతర సంస్థలు అంచనా వేయలేకపోయాయి.
మైథిలీ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
బిహార్లో మొత్తం 2.76 కోట్ల కుటుంబాలు ఉన్నాయి.
గెలవడమంటే గెలిపించినంత ఈజీ కాదు..
ఎల్లప్పుడూ నల్ల దుస్తుల్లో, మాస్క్తోనే కనిపించే ఆమె.. ఎన్నికల్లో గెలిచిన తర్వాతే మాస్క్ తీస్తానని ప్రతిజ్ఞ చేశారు.
జేడీయూ, బీజేపీకి సమగ్ర బూత్ కమిటీలు ఉన్నాయి. డిజిటల్ కమ్యూనికేషన్ నెట్వర్క్లు బాగా ఉండడంతో తమవైపు మొగ్గుచూపే ఓటర్లను పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు రాబట్టాయి. దీనివల్ల సాధారణంగా ఎన్డీఏకి 3-5 శాతం అదనంగా ఓట్ల లాభం వస్తుంది.
"పల్టీ రామ్"గా పేరు తెచ్చుకున్న నితీశ్ కుమార్ కొన్నేళ్ల నుంచి చాకచక్యంగా.. కుదిరితే బీజేపీతో, కుదరకపోతే ఆర్జేడీతో కలుస్తూ తానే సీఎం కుర్చీలో కూర్చుంటున్నారు.
వార్ వన్ సైడ్ అయిపోయింది. మహాఘట్బంధన్ చతికిలపడిపోయింది.