-
Home » Bihar Assembly elections
Bihar Assembly elections
కుటుంబ కలహాలపై లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు.. ఆర్జేడీ శాసనసభా పక్ష నాయకుడిగా తేజస్వీ యాదవ్ ఎన్నిక
Lalu Prasad Yadav : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత లాలూ కుటుంబంలో అంతర్గత విబేధాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కూతుళ్లు పాట్నాలోని
లాలూ కుటుంబంలో ఓటమి చిచ్చు.. కూతురు సంచలన నిర్ణయం..
2024లో శరణ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ చేతిలో ఓటమి పాలైంది.
పీకే సంచలన నిర్ణయం.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం..
ఒక వేళ జన సూరజ్ పార్టీ 150 స్థానాలు గెలవకుంటే తాను వ్యక్తిగతంగా ఓటమి అంగీకరిస్తానని ఆయన తెలిపారు.
బిహార్లో కొత్త పార్టీ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు..! పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ఇదే..!
తనను పార్టీ నుంచి బహిష్కరించినప్పటి నుండి తేజ్ ప్రతాప్ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. అడ్రస్ లేని కాంగ్రెస్, దీనికి కారణమేంటి
congress no address: జనం కాంగ్రెస్ని పట్టించుకోవడం లేదు. అసలు మా పార్టీ ఉందనే అనుకోవడం లేదు. అచ్చంగా ఇవే మాటలు కాదు కానీ.. ఇలానే చెప్పారు ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్. బహుశా అందుకేనేమో గ్రేటర్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ టిక్కెట్ల కోసం పెద్దగా పోటీ కన్పించడ
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందా, ఇంతగా పతనం కావడానికి కారణమేంటి
congress condition: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందా. పరాజయం పాలవడానికే కాంగ్రెస్ పోటీ చేస్తుందా? అంటే.. చాలామంది ఔననే అంటున్నారు. ఢిల్లీ నుంచి గల్లీదాకా ఆ పార్టీ పరిస్థితి అదేనంటున్నారు. అసలు స్వయంగా పార్టీకే ఓ అధ్యక్షుడు ఫుల్టైమ్ లేనప్పుడు
బిహార్లో మూడో దశ పోలింగ్.. 78 స్థానాలకు ఎన్నికలు
Bihar Assembly elections : బిహార్లో మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యింది. తుది విడత పోలింగ్ కొనసాగుతోంది. తుది దశలో భాగంగా రాష్ట్రంలోని 78 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 2కోట్ల 34లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్�
ఇవే తనకు లాస్ట్ ఎన్నికలు – నితీష్ కుమార్ సంచలన ప్రకటన
2020 are my last polls: Nitish Kumar : బీహార్ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నితీష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. 2020 తన చివరి ఎన్నికలని ప్రకటించారు. బీహార్ లో ఎన్నికల మూడో దశ పోలింగ్ జరుగనుంది. 2020, �
నితీష్ ని జైలుకి పంపడం ఖాయం…చిరాగ్ పాశ్వాన్
Nitish Kumar will be behind bars if LJP voted to power బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ (LJP) అధికారంలోకి వస్తే… సీఎం నితీశ్ కుమార్ జైలుకెళ్లడం ఖాయమని ఆ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఆదివారం బక్సర్లోని దుమ్రాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చిరాగ్ పాశ్
పొత్తులు కుదిరాయ్.. సీట్ల లెక్కలు ఇవే.. బీజేపీ 121 స్థానాల్లో!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యు), బీజేపీ సీట్ల పంపిణీపై ఓ అవగాహనకు వచ్చాయి. అయితే తమకూటమితో చేతులు కలిపితేనే అని షరతు విధించింది.ఈ నెల 28 నుంచి మూడు దశల్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నిక�