Home » Bipin Rawat
తమిళనాడులో సైనిక హెలికాప్టర్ కూలిన ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది ఆకస్మిక మరణం..
బుధవారం తమిళనాడులోని కూనూర్ సమీపంలో సైనిక హెలికాఫ్టర్ కూలిన ఘటనలో భారతదేశ తొలి త్రివిధ దళాధిపతి(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)జనరల్ బిపిన్ రావత్ మృతి చెందారు.
త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ భార్య మధులిక మరణించినట్లు కొద్ది సేపటి క్రితం
హెలికాప్టర్ కూలడానికి కారణాలు ఇవేనా..!
తమిళనాడు రాష్ట్రంలోని కూనూర్ లో బుధవారం మధ్యాహ్నాం సైనిక హెలికాప్టర్ కూలిపోయిన సంఘటనపై రక్షణశాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ మరికొద్దిసేపట్లో పార్లమెంటులో ఓ ప్రకటన చేయనున్నారు. ఈ ఘటనపై
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న mi-17V5 హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. రావత్ తోపాటు మొత్తం 14మందితో వెళ్తున్న ఈ హెలికాప్టర్ తమిళనాడులోని కునూరులో కుప్పకూలింది.
Bipin Rawat ప్రపంచంలో ఏ దేశ సైన్యం ఎదుర్కోని సవాళ్లను భారత మిలటరీ ఎదుర్కొంటుందని త్రిదళాధిపతి(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. యుద్ధ స్వభావం మారిన నేపథ్యంలో ఇతర దేశాలు అలవరచుకున్న మార్పులను, పరివర్తనలను అధ్యయనం చేయాల్సిన
భద్రతాపరంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. కోల్కతాలో.. జీఆర్ఎస్ఈ(గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్) యార్డ్ నుంచి 17-A ప్రాజెక్టుల�
CDS Bipin Rawat talks tough on Ladakh standoff లడఖ్ సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. సరిహద్దు ఘర్షణలు అతిపెద్ద సైనిక చర్యలకు దారితీసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ఓ వర్చువల్ సెమినార్లో ప్రసంగం సందర్�
భారత్ మాతా కీ జై..వందే మాతరం…అనే నినాదాలు మారుమ్రోగాయి. భారత్ – చైనా వాస్తవాధీన రేఖ వెంబడి..ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారత ప్రధాని అకస్మాత్తుగా జమ్మూ కాశ్మీర్ లోని లేహ్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. హోం మంత్రి అమ�