Home » BJP
ప్రతిపక్షాలు లేవనెత్తిన సమస్యలపై పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రభుత్వం చర్చకు రానివ్వడం లేదని తెలిపారు.
ఈ క్రేజే కోట్ల మంది అభిమానులకు కారణమైంది. ఆయన మాటను శాసనంగా మార్చింది అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
టీడీపీ ఆవిర్భావం నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి. ఇప్పటికి తొమ్మిది నెలలుగా పెద్దల సభలో టీడీపీ ప్రాతినిధ్యం లేదు.
ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమైన వార్తను పోస్ట్ చేస్తూ కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ రఘునందన్ రావుతో 10టీవీ వీకెండ్ ఇంటర్వ్యూ..
తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కూడా ఓ స్పెషల్ పోస్ట్ చేసారు.
హర్యానా ఫార్ములానే మహారాష్ట్రలోనూ పక్కాగా ఫాలో అయిన కమలం పార్టీ అద్భుత విజయం సాధించింది.
ఈ మూడు రాష్ట్రాలకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది..
మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ మార్క్ కనిపించిందని జనసేన శ్రేణులు సంబరపడిపోతున్నాయి.
రాబోయే రోజుల్లో తెలంగాణలో అదే పరిస్థితి వస్తుందని చెప్పారు.