Home » BJP
ఈ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ, దాని మిత్రపక్షాల్లో జోష్ నింపగా.. ఇవన్నీ తప్పుడు అంచనాలు అంటూ ఎగ్జిట్ పోల్స్ చర్చలను కాంగ్రెస్ నేతలు బాయ్ కాట్ చేశారు.
ఝార్ఖండ్ లో 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. రెండు విడతల్లో పోలింగ్ జరిగింది.
మహారాష్ట్రలో సాయంత్రం 5 గంటల వరకు 58.22 శాతం పోలింగ్ నమోదైంది.
కలిసుంటే కలదు సుఖం. కూటమిగా ఉంటేనే బలం.
ఒకవేళ కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతివ్వకపోతే పార్టీపై ప్రజల్లోకి తప్పుడు అభిప్రాయాలు వెళ్లే అవకాశం ఉందని.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట కమలం నేతలు.
ఈసారి మాత్రం మహారాష్ట్ర రాజకీయం మరింత రసవత్తరంగా కనిపిస్తోంది.
Congress Vs BJP : తెలంగాణలో కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం
ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన కొద్దిగంటల్లోనే ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కైలాశ్ గెహ్లాట్ సోమవారం బీజేపీలో చేరారు.
రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఇదే అంశాన్ని బీజేపీ రాష్ట్ర నేతల వద్ద ప్రస్తావించగా..ప్రజా సమస్యలపై ఎప్పుడైనా పోరాటాలు చేయొచ్చు..కానీ..