Home » BJP
నా అభిమానులు, జనసైనికుల ఆత్మగౌరవాన్ని తక్కువ చేయను. మీ ఆత్మగౌరవాన్ని కాపాడతాను.
రాజస్థాన్ పరిస్థితి విచిత్రంగా ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అనుభవం తక్కువే అయినప్పటికీ రాష్ట్రంలో బలమైన నేతగా మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఉన్నారు
బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్న ఆరోపణ నిజమే అని జనం భావించారు. లిక్కర్ స్కాం కూడా ఈ పరిస్థితికి దోహదం చేసింది.
మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి సహా పులువురు మంత్రులు ఓడిపోయారు.
ప్రజలు విచక్షణతో అభివృద్ధిని కోరుకుని ఓటేశారని వెల్లడించారు. బీజేపీని ప్రజలంతా ఆశీర్వదించారని తెలిపారు.
అఖిలేష్ యాదవ్ సైతం ఇదే వాదన వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పేరు ప్రస్తావించకుండా ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆయన ఆరోపించారు.
వైసీపీలోకి వెళ్లిపోండి.. జనసేన నాయకులపై పవన్ కల్యాణ్ ఫైర్
జగన్ పై నాకు గౌరవం ఉంది. అందుకే నన్ను వ్యక్తిగతంగా దూషించినా ఆయనను నేను ఎన్నడూ వ్యక్తిగతంగా మాట్లాడలేదు. వైసీపీ క్యాస్ట్ ట్రాప్ లో పడకండి. అన్ని కులాలు, మతాలకు అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలి.
రాజస్థాన్ రాష్ట్రంలో 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ సైతం కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పాయి. వాటి అంచనాలను నిజంచేస్తూ ..
ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ తారుమారు అవుతాయని, వాటిని ఎవరూ నమ్మొద్దని కేటీఆర్ అన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చేది మేమే అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.