Home » BJP
అందరి సహకారంతో కరీంనగర్ లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో ఒకవేళ హంగ్ వస్తే ఎవరికి మద్దతివ్వాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు బండి సంజయ్.
తెలంగాణ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం కేంద్ర బిందువుగా మారింది. సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గం నుండి తలపడుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఇటువైపే ఉంది. ఇక ఇక్కడ కొన్ని పోలింగ్ కేంద్రాలు కల్యాణ మండపాలను తలపిస్తున్నాయి.
మాయ చేసి దొంగచాటుగా డబ్బులు పంచుతున్నారని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు డ్రెస్ లేని పోలీసుల్లా పని చేయాలని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని బండి సంజయ్ కోరారు.
అందరికి ప్రేమ పంచాలనే లక్ష్యంతో భారత జోడో పాదయాత్ర చేశానని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ విధానం దేశ సంస్కృతి కాదు అంటూ దుయ్యబట్టారు.
మరి కొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. దీంతో ఆయా పార్టీల నేతలు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ఆఖరి రోజు ముమ్మరంగా ప్రచారం చేయనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వతేదీ జరగనున్న నేపథ్యంలో దేశంలో అందరి దృష్టి తెలంగాణపై పడింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇప్పుడు పోలింగ్ ముగిసింది. ప్రస్థుతం నవంబర్ 30వతేదీన తెలంగాణ రాష్ట్రంలో ఓటింగ్ జరగనుం
నా మీద అవినీతి ఆరోపణలు లేవు, కబ్జా ఆరోపణలు లేవు. ముస్లిం మైనారిటీలలో కూడా అదే ఆలోచన ఉంది. ముస్లింలు అయినా హిందువులు అయినా కరీంనగర్ ప్రజలంతా బండి సంజయ్ కు అండగా ఉన్నారు.
గతంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ కు పూర్వ వైభవం దక్కుతుందా? కారు జోరు కొనసాగనుందా? ఎంఐఎం అడ్డాలో ఇంకెవరైనా అడుగుపెట్టగలరా? నగరంలోని కీలకమైన 15 నియోజకవర్గాలపై స్పెషల్ అనాలసిస్ బ్యాటిల్ ఫీల్డ్ లో..
ఉన్న తెలంగాణని ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో కలిపిందని ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్ల పాలన, కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనకి తేడా గమనించాలని ఓటర్లకు సూచించారు.
గతంలో కూడా మోదీ ఇలా రెండుసార్లు రోడ్ షోలు నిర్వహించారు. అవి కూడా అసెంబ్లీ ఎన్నికల కోసమే. ఒకటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించగా, మరొకటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించారు