Home » BJP
మధ్యప్రదేశ్లో కొత్త సీఎం ప్రకటన వెలువడిన మరుసటి రోజే కొంతమంది మహిళలు శివరాజ్సింగ్ చౌహాన్ను కలిసేందుకు వచ్చి బోరున విలపించడం గమనార్హం. మహిళల రోదనను చూసి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు.
మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోహన్ యాదవ్ కు సీఎం పదవి అప్పగించడానికి మూడు కారణాలు ఉన్నట్లు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. మోహన్ యాదవ్ కరుడు కట్టిన హిందుత్వ వాదితోపాటు
సీఎం పదవి కోసం శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, బీజేపీ రాష్ట్ర చీఫ్ శర్మ, కైలాశ్ వర్గియా, జ్యోతిరాదిత్య సింథియా పోటీ పడ్డారు.
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎన్నికైన రమణ్ సింగ్ ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈసారి కూడా సీఎం రేసులో ఉన్నారు.
2006లో బీజేపీ ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసింది. 2009లో మళ్లీ రాయ్గఢ్ లోక్సభ నుంచి ఎంపీ అయ్యారు. 2014లో రాయ్గఢ్ నుంచి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి ఎంపీ అయ్యారు
రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. వారిలో ఎవరిని ఎంపిక చేయాలనే సంకటం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింథియా ఈ వరుసలో ముందున్నప్పటికీ అధిష్టానం ఆవైపు మొగ్గు చూపడం లేదు.
ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మరో నాలుగైదు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటిని దృష్టిలో ఉంచుకొని ...
ఎంఐఎంకు భయపడే అక్బరుద్దీన్ కు సీఎం రేవంత్ రెడ్డి ప్రొటెం స్పీకర్ గా అవకాశమిచ్చారని ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎంపిక చేసేందుకు బీజేపీ పరిశీలకులను నియమించాలని నిర్ణయించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించినా ఇంకా ముఖ్యమంత్రులు ఎవరనేది ఇంకా తేలలేదు. బీ�