Home » BLESSINGS
ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరైన ప్రేమానంద్ మహారాజ్.. ధర్మం, భక్తి, ఆధ్యాత్మికత, జీవితం.. ఇలా క్లిష్టమైన అంశాలను ఎంతో సరళంగా, అందరికీ అర్థమయ్యేలా ..
దౌసాకి (రాజస్థాన్) ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెళ్లారు. టోంక్కి (రాజస్థాన్) ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వెళ్లారు. ఎందుకంటే ఇది ఎన్నికల సంవత్సరం. నాలుగేళ్ల నుంచి ఈ నాయకులు ఎందుకు రాజస్థాన్కు రాలేదు? ఎన్నికలు రాగానే వారిద్దరు వరుస పర్యటనలు �
చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్, లక్కీ స్టార్ గా చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్న రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వ..
విశాఖలో హిజ్రాలు బరి తెగించారు. ఘరానా మోసానికి పాల్పడ్డారు. దీవెనల పేరుతో ఓ వ్యాపారిని నిలువు దోపిడీ చేశారు. అతడి దగ్గరున్న రూ.2లక్షలు దోచేశారు. రెప్పపాటులో డబ్బుతో ఉడాయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇద్దరి భరతం పెట్టారు. వ్యాపారి దగ్గర పె
శ్రావణమాసం వచ్చిందంటే..చాలు..ఏ ఇంట్లో..మార్కెట్ చూసిన సందడే సందడి కనిపిస్తుంది. కానీ ఈసారి అలా కనబడడం లేదు. కళ తప్పింది. మార్కెట్లు బోసి పోయి కనిపిస్తున్నాయి. దిక్కుమాలిన కరోనా..అంటూ తిట్టుకుంటున్నారు. అవును..ఈ రాకాసి వల్ల..పండుగలను కూడ ఘనంగా చే�
ఆదివారం(మార్చి-8,2020)అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు ‘నారీ శక్తి పురస్కారాలు’ ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. అథ్లెటిక్స్ లో ఎన్నో విజయాలు సాధించి…ఎంతోమందికి స్పూ�
జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM)పార్టీ చీఫ్ హేమంత్ సోర్ తన తండ్రి,మాజీ సీఎం సిబు సోరెన్ ను రాంచీలోని ఆయన నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. జార్ఖండ్ ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తున్న సమయంలో తండ్రిని కలిసి ఆశీర్వా�
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో నిర్వహించిన తిరునక్షత్ర వేడుకలో టీడీపీ చీఫ్ చంద్రబాబు పాల్గొన్నారు. చినజీయర్ పుట్టిన రోజు కార్యక్రమాల్లో భాగంగా 5వ రోజు తిరునక్షత్ర వేడుకలు నిర్వహించారు.
భారత జట్టు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ షేర్ చేసిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్ల మన్ననలు పొందుతోంది. అంతా గంభీర్ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి వారి ఆశిస్సులను తీసుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. గతంలో విశాఖ శారదా పీఠంలో రాజ్యశ్యామల విగ్రహా ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన కేసిఆర్.. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానానికి స్వరూపానంద వచ్చిన నేపథ్�