Home » Blood Pressure
ఇటీవల కాలంలో చాలామందిని సతాయిస్తున్న సమస్య అధిక రక్తపోటు. బిజీ జీవితాలు.. మారిన జీవన శైలి చిన్న వయసులోనే దీని బారిన పడేలా చేస్తున్నాయి. అంజీరా పండ్లు తింటే బీపీ కంట్రోల్లో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
పిల్లలకు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం ఉండేలా చూసుకోవడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత. మీరు నడకకు వెళ్లడం, బైక్లు తొక్కడం, ఆటలు ఆడటం లేదా కలిసి ఈత కొట్టడం ద్వారా కుటుంబ సమేతంగా వ్యాయామం చేయవచ్చు. పిల్లలు ఎలాంటి కార్యకలాపాలు, క్రీడలను ఇష్టప
వర్క్ ప్లేస్లో గంటల తరబడి కూర్చుని పనిచేస్తే రకరకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పాటించాల్సిన టిప్స్ న్యూట్రిషనిస్ట్ అంజలీ ముఖర్జీ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసారు. ఇప్పుడు ఈ వీడియోని చాలామంది ఫాలో అవుతున
తెల్ల మద్దిగా పిలవబడే ఈ అర్జున చెట్టు బెరడులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. క్యాల్షియం, అల్యూమినియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె సమస్యలు, ఆస్తమా వంటి వ్యాధులను తగ్గిస్తాయి. అర్జున వృక్షం బెరడులో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి.
కొంతమంది గర్భిణీల్లో రక్తపోటు సమస్యలు గర్భధారణ సమయంలో కనిపించకపోయినా, గర్భదారణ తరువాత రక్తపోటు సమస్య వస్తుంది. ముఖ్యంగా 40ఏళ్ల పైబడిన వారిలో కనిపిస్తుంది.
శరీరంపై కాంతి పడకుండా నిద్రపోయే వారితో పోల్చితే కాంతి పడేలా నిద్రపోయే వారిలో అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలను గుర్తించామని పరిశోధకులు చెప్పారు.
జలుబు, ప్లూ లాంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. గుండెకు మేలు చేస్తాయి. ఈ పండులో మాంగనీస్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి 9 పుష్కలంగా ఉన్నాయి.
చైనా హెల్త్ అండ్ న్యూట్రిషన్ 2దశల్లో 12,200 పెద్దలపై సర్వేను నిర్వహించి వారి ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించారు. ప్రతి 2-4 సంవత్సరాలకు ఒకసారి సర్వే వివరాలను సేకరించారు.
అధిక రక్తపోటు కారణంగా పైకి కనబడని మార్పులు కొన్ని శరీరంలో చోటు చేసుకుంటాయి. లైంగిక పటుత్వం తగ్గిపోవడం. రక్తనాళాలు కుంచించుకు పోవడం, గుండెపోటు, చూపు తగ్గిపోవడం.
ప్రతి చిన్న నొప్పికి, తలనొప్పికి, ఒంటి నొప్పులు, జ్వరానికి ప్యారాసెటమాల్ మాత్రలు వేసుకునే వారికి ఇది హెచ్చరికే. నిత్యం ప్యారాసెటమాల్ మాత్రలు తీసుకునేవారికి గుండెపోటు..