Home » Board Exams
No board exams in January or February మంగళవారం(డిసెంబర్-22,2020)దేశవ్యాప్తంగా విద్యార్థులు, టీచర్లతో ఆన్లైన్లో సమావేశం నిర్వహించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్.. ఫిబ్రవరి 2021 వరకు 10,12వ తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేశారు. బోర్డు ఎగ్జామ్స్ �
ఆమెకు చదువు అంటే ఎంతో ఇష్టం. 12వ తరగతి పరీక్షల్లో ఎలాగైనా పాస్ కావాలని లక్ష్యం పెట్టుకుంది. అనుకున్నట్లుగానే సాధించింది. ఇందులో విశేషం ఏమిటని అనుకుంటున్నారు కదు.. అవును ఆమె ఓ తల్లి. కుమారుడి, ఇంట్లో అత్తమామ, భర్త, ఇంటి పనులు చేస్తూనే ఆమె చదువుకు�
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా జరగాల్సిన జేఈఈ,సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే CBSE, ICSE, ISC పరీక్షలు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. అసలు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 5 నుంచి 11వ
తెలంగాణ రాష్ట్రంలో మార్చి 19వ తేదీ గురువారం నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా
ఏపీలో పదోతరగతి పరీక్షలకు సంబంధించిన హాల్టిక్కెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెబ్సైట్ ద్వారా పాఠశాల కోడ్, పాస్వర్డ్తో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలక�
ఉత్తరప్రదేశ్లో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 7వ తేదీ గురువారం ప్రారంభం అయ్యాయి. పిల్లలు అంటూ ఎగ్జామ్ రాస్తూ టెన్షన్ గా ఉన్నారు. ఇన్విజిలేటర్లు పర్యవేక్షణలో ఉన్నారు. అంతా కూల్ గా జరుగుతుంది అనుకుంటున్న టైంలో.. సడెన్ ఎంట్రీ ఇచ్చార