Home » Boat Accident
ఆదివారం వస్తోందంటే పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. కుటుంబంతో కలిసి సరదాగా టూర్ ప్లాన్ చేస్తారు. కానీ.. ఇప్పుడు అమ్మో ఆదివారం అనే పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే… సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద జరిగిన ప్రమాదంతో �
తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం కచ్చులూరు వద్ద గోదావరిలో బోల్తా పడిన రాయల్ వశిష్ఠ లాంచీలో సామర్థ్యానికి మించిన పర్యాటకులు ప్రయాణిస్తున్నట్లుగా అనుమానాలు వినిపిస్తున్నాయి. పరిమితికి మించి ఎక్కించారని తెలుస్తోంది. 72 మందితో గండి పోచమ్
పాపికొండలు విహార యాత్ర విషాదయాత్రగా ముగిసింది. పాపికొండలు చూడాలని వెళ్లిన పర్యాటకులు అనంతలోకాలకు వెళ్లిపోయారు. కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం రాయల్ వశిష్ఠ బోటు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10మంది మృతి చెందారు. గల�
బోటు ప్రమాదం జరిగిన తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నానికి సోమవారం (సెప్టెంబర్ 16, 2019) సీఎం జగన్ వెళ్లనున్నారు. ఉదయం 11 గంటల సమయంలో జగన్ తాడేపల్లిగూడెం నుంచి బయల్దేరి దేవీపట్నం వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రమాదం జరిగిన ప్�
తూర్పుగోదావరి జిల్లాలో విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో పర్యాటక బోటు ప్రమాదం జరిగింది. ఈఘటనలో 12 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది గల్లంతైనట్లు నిర్ధారించారు. బోటులో మొత్తం 71 మంది ఉన్నట్లు తెలుస్తోంది. పర్యాటకు�
తూర్పుగోదావరి జిల్లాలో బోటు ప్రమాద ఘటనపై విశాఖ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పాపికొండల టూర్ కు ఎవరైనా వెళ్లి ఉంటే వివరాలు తెలపాలని జిల్లా కలెక్టర్ కోరారు. 180042500002 నెంబర్ కు ఫోన్ చేయాలని కలెక్టర్ చెప్పారు. విశాఖ నుంచి రమణబాబు కుటు�
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బోటు ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన అన్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా తెలుగులో ట్వీట్ �
తూర్పుగోదావరి జిల్లాల్లో పడవ మునకతో వరంగల్ అర్బన్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాపికొండలు చూసేందుకు వెళ్లిన బోటు గోదావరిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. బోటులో మొత్తం 62 మంది ఉన్నారు. అందులో 24 మందిని NDRF రక్షించింది.
గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు సీఎం జగన్ రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాద ఘటనపై అధికారులతో సీఎం జగన్ మాట్లాడారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యల వివరాలు అడిగి తె�
తూర్పుగోదావరిలో జరిగిన ఘోరంపై ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. బోటు ప్రమాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని, మున్ముందు ఇలాంటి ఘటనలు జరుగకుండా చూస్తామన్నారు. దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర పర్యాటక బోటు బోల్తా పడింది. ఈ సందర్భంగా ఏపీ హ�