-
Home » bollaram
bollaram
Hyderabad : దారితప్పిన పోలీస్.. తప్పతాగి యాక్సిడెంట్ చేసిన సీఐ, హైదరాబాద్ బొల్లారంలో దారుణం
సీఐకి బ్రీత్ ఎనలైజర్ టెస్టులో 210 పాయింట్లు వచ్చినట్లు తెలుస్తోంది. Hyderabad Accident
Draupadi Murmu Winter Vacation : నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఐదు రోజులపాటు శీతాకాల విడిది
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ కు రానున్నారు. శీతాకాల విడిది కోసం ఆమె ఇవాళ నగరానికి రాబోతున్నారు. ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రపతి నగరంలోనే ఉండనున్నారు. రాష్ట్రపతి పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Women Murdered : అత్త, భార్యను నరికి చంపిన వ్యక్తి
సంగారెడ్డి జిల్లా బొల్లారం లోని పారిశ్రామికవాడలో దారుణం జరిగింది. భార్య కాపురానికి రావట్లేదనే కోపంతో భార్యను, అత్తను ఒక వ్యక్తి నరికి చంపాడు.
బొల్లారం కెమికల్ ఫ్యాక్టరీలో మళ్లీ మంటలు..
Fire breaks out at Bollaram Chemical Factory : సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని వింధ్య ఆర్గానిక్స్ కెమికల్ ఫ్యాక్టరీలో మళ్లీ అగ్నిప్రమాదం సంభవించింది. కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు అదుపులోకి వచ్చిన కాసేపటికే మళ్లీ మంటలు చెలరేగాయి. మూడో బ్లాక్ లో కూడా మంటలు చెలరేగాయి.
బొల్లారం కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..మంటల్లో 120మంది కార్మికులు
Hyderabad : major fire accident in bollaram Chemical Factory : హైదరాబాద్ బొల్లారం కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వింధ్యా ఆర్గానిక్ కంపెనీలో రియాక్టర్ పేలటంతో పెద్ద శబ్దంతో కంపెనీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ పేలుడు ప్రమాదంలో 20మందికిపైగా కార్మికులు తీ�
ప్రియుడితో రాసలీలలు : అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసిన భార్య
అక్రమ సంబంధాలో మోజులో రోజు రోజుకూ మానవీయ విలువలు దిగజారిపోతున్నాయి. అక్రమ సంబంధాల్లో సంతోషం కోసం అమానుష ఘటనలకు తెగబడుతున్నారు. ప్రియుడితో రాసలీలలకు అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తని కిరాతకంగా హత్య చేసింది ఒక ఇల్లాలు. సంగారెడ్డి జిల్లా జ�
రాష్ట్రపతి శీతకాల విడిది : ట్రాఫిక్ ఆంక్షలు..ప్రత్యామ్నాయం చూసుకోండి
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది అధికారికంగా ఖరారైంది. ఆయన 2019, డిసెంబర్ 20వ తేదీన హైదరాబాద్కు రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 20వ తేదీ �
తండ్రేనా : కూల్ డ్రింక్ లో విషం కలిపి పిల్లలకు ఇచ్చాడు
మేడ్చల్ జిల్లా రాజా బొల్లారం తండాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు పిల్లలకు కూల్ డ్రింక్లో విషం కలిపి తాగించాడు ఓ కసాయి తండ్రి. తర్వాత తాను కూడా కూల్డ్రింక్
అమెరికా అంతర్జాతీయ సదస్సుకు బొల్లారం విద్యార్థులు
అత్యుత్తమ ప్రతిభ కనబరచిన బొల్లారం విద్యార్థులు అమెరికాలో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరయ్యేలా చేసింది. అమెరికా నాసాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రంలో మేలో జరిగే సదస్సుకు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం ఉన్నత పాఠశాలకు చెందిన �