Home » Bollywood actor Shah Rukh Khan
ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కూర్చుని మాట్లాడుకుంటున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్నది నిజంగా వాళ్లేనా? ఓసారి మీరు చెక్ చేయండి.
జవాన్ సినిమా విజయవంతం తర్వాత బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్కు బెదిరింపులు వచ్చాయి. దీంతో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం షారూఖ్ భద్రతా స్థాయిని వై ప్లస్ కేటగిరీకి అప్గ్రేడ్ చేసింది....
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'పఠాన్'. కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని రోజుల నుండి ట్విట్టర్ లో అభిమానులతో షారుఖ్ ఇంటరాక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే..
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక గత కొన్ని రోజులుగా ఈ సినిమా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి విడుదలైన ‘బేషరం రంగ్’ సాంగ్ తో ఈ వివాదం మొదలయింది. కాగా ఈ సినిమా ఎట్టి �
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' సినిమా తీవ్ర వ్యతిరేకతను ఎదురుకుంటుంది. గత కొంతకాలంగా సరైన హిట్టు లేక ఇబ్బందులు పడుతున్న షారుఖ్ చాలా జాగ్రత్తలు తీసుకోని ఈ సినిమాని తెరకెక్కించాడు. బాయ్కాట్ ట్రెండ్ మధ్య ఈ చిత్రాన్ని ఎలాగైనా పాజిట�
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'పఠాన్'. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు మళ్ళీ 8 ఏళ్ళ తరువాత ఈ జంట కలిసి నటిస్తుంది. కాగా పఠాన్ మూవీ వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుంది.
బాలీవుడ్ బాదుషా షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం "పఠాన్". సిద్ధార్థ ఆనంద్ తరికెక్కిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నేడు షారుక్ పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ మూవీ ట్రైలర్ ని విడుదల చేసింది. కాగా ఈ
నేడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం కావడంతో, సోషల్ మీడియా వేదికగా సాధారణ మనిషి దగ్గర నుంచి సెలెబ్రెటీస్ వరకు ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే రాజకీయవేత్తలతో పాటు సినీ సెలెబ్రెటీస్ అయిన చిరంజీవి, అమితా�
ఆర్యన్ తరపున వాదించేందుకు క్రిమినల్ లాయర్ గా పేరొందిన సతీష్ మానెషిండేకు రంగంలోకి దిగినట్లు సమాచారం. కేసు వాదించే బాధ్యతను అప్పచెప్పారని తెలుస్తోంది.