Home » bollywood news
మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని, బాలీవుడ్లోనూ పలు సినిమాల్లో నటించింది. అయితే ఇటీవల బాలీవుడ్పై ఎక్కువగా ఫోకస్ పెట్టిన తమన్నా, ‘బబ్లీ బౌన్సర్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చ�
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’, రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. బాలీవుడ్ హీర
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇప్పటికే టాలీవుడ్లో శాంకుతలం, యశోద చిత్రాలతో బిజీగా ఉన్న సమంత....
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇండస్ట్రీలో జరిగే అన్యాయాల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. బాలీవుడ్ ఫైర్బ్రాండ్గా గుర్తింపును సొంతం చేసుకుంది....
సెలబ్రిటీలు బయట వేడుకలకు వెళ్లేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీలైతే డ్రెస్సింగ్ నుండి అవుట్ లుక్ వరకు అన్నీ చూసుకొని వెళ్ళాలి. లేదంటే నెటిజన్ల..
నటి శిల్పాశెట్టి భర్త, బిజినెస్ మెన్ రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో అరెస్ట్ కావడం బాలీవుడ్ లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రాతో పాటు మరో పదిమందిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు ఈ కేసులో విచారణ జరుపుతున్నారు.
చిత్ర పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు ఆ తర్వాత విడిపోవడాలు సాధారణ విషయమే. ప్రేమ పెళ్లి చేసుకున్న చాలా జంటలు కొన్నాళ్ళు కాపురం చేసిన తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. మంచిగా ఉన్నంత కాలం జీవితం సాఫీగా ఉంటుంది.. ఏదైనా తేడా వస్తే ర�
బాలీవుడ్ నటుడు కిషోర్ నంద్లాస్కర్ కరోనాకు బలయ్యారు. చికిత్స పొందుతూ.. ముంబైలో మరణించారు. గత కొంత కాలంగా గుండె సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు..