-
Home » bomb blasts
bomb blasts
అన్నమయ్య జిల్లాలో టెర్రరిస్టుల కలకలం.. ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్.. 30 ఏళ్ల తర్వాత ఇలా చిక్కారు..
July 1, 2025 / 07:52 PM ISTఅరెస్ట్ చేసిన ఇద్దరినీ చెన్నైలో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు.
Bharat Jodo Yatra: జమ్మూలో వరుస బాంబు పేలుళ్లు.. అయిననూ భారత్ జోడో యాత్ర సాగుతుందన్న కాంగ్రెస్
January 21, 2023 / 06:02 PM ISTజమ్మూలోని నర్వాల్ పారిశ్రామిక ప్రాంతంలో ఈ పేలుళ్లు సంభవించినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. కాగా, రాహుల్ యాత్ర ప్రస్తుతం జమ్మూలోని ఛాద్వాల్ ప్రాంతంలో కొనసాగుతోంది. జోడో యాత్ర ప్రస్తుతం ఉన్న ప్రదేశానికి, బాంబు…
Bomb blasts: బాంబు పేలుళ్లతో వణుకుతున్న సోమాలియా
October 31, 2022 / 04:03 PM ISTబాంబు పేలుళ్లతో వణుకుతున్న సోమాలియా
Afghanistan: పాకిస్థాన్-అఫ్ఘానిస్థాన్ బోర్డర్ లో స్కూలు వద్ద పేలిన బాంబు..9మంది చిన్నారుల మృతి!
January 11, 2022 / 11:13 AM ISTఅఫ్ఘానిస్థాన్లో మరోసారి బాంబు పేలింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆఫ్ఘనిస్తాన్లో జంట పేలుళ్లు…17మంది మృతి
November 25, 2020 / 01:50 AM ISTAfghanistan’s Bamyan province ఆఫ్ఘనిస్తాన్లోని బమియాన్ నగరంలో మంగళవారం జరిగిన రెండు పేలుళ్లలో 17 మంది మరణించారు. మరో 59 మంది గాయపడినట్లు తెలుస్తోంది. స్థానిక అధికారుల తెలిపిన ప్రకారం..స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం…
శ్రీలంక పోలీస్ చీఫ్ రాజీనామా
April 26, 2019 / 06:16 AM ISTబాంబు పేలుళ్ల ఘటనకు బాధ్యత వహిస్తూ శ్రీలంక పోలీస్ చీఫ్ పుజిత్ జయసుందర రాజీనామా చేశారు.నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ శ్రీలంక ప్రభుత్వం ఆ దాడులను నివారించలేకపోయిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో అధ్యక్షుడు…
శ్రీలంక బాంబు పేలుళ్లు : 321 చేరిన మృతులు
April 23, 2019 / 11:23 AM ISTశ్రీలంక బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయినవారి సంఖ్య 321కు చేరుకుంది. వీరిలో 10మంది భారతీయులున్నారు. కాగా ఈ దాడులలో మరో 500ల మందికి గాయాలయ్యాయి. కాగా మృతుల మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసు…
శ్రీలంకలో పేలుళ్లు : 40 మంది అరెస్ట్
April 23, 2019 / 10:04 AM ISTఈస్టర్ పండుగ రోజున శ్రీలంక వరుస పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. 8 ప్రాంతాలలో జరిగిన బాంబు దాడులతో దేశం యావత్తు అల్లాడిపోయింది. ఈ దాడులకు వందలాదిమంది మృతి చెందగా 500 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు.…
శ్రీలంక బాంబు పేలుళ్లు : హైదరాబాద్ లో అలర్ట్
April 22, 2019 / 04:49 AM ISTఎక్కడ ఏ బాంబు పేలుళ్లు జరిగినా దానికి మూలాలు హైదరాబాద్ నగరంతో ముడిపడి ఉంటున్నాయి.
శ్రీలంకలో పేలుళ్లు : గోవాలో హై అలర్ట్
April 22, 2019 / 04:30 AM ISTఈస్టర్ పండుగలో శ్రీలంక రక్తసిక్తంగా మారిపోయింది. జీసస్ ప్రార్థనలు వినపడాల్సిన సమయంలో ఆర్తనాదాలు వినిపించాయి. ఏప్రిల్ 21న శ్రీలంకలో ఎనిమిది బాంబు దాడులు సంభవించాయి. ఈ ఘోర ఘటనలో వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోగా..లెక్కలేనంతమంది…