-
Home » Bommalaramaram
Bommalaramaram
Four Drunken Students Lost Life In Road Accident At Bommalaramaram | Yadadri Bhuvanagiri | 10TV News
May 1, 2019 / 09:16 AM ISTఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి
May 1, 2019 / 02:13 AM ISTయాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. కాలేజీలో పరీక్షలు అయిపోవడంతో విద్యార్థులంతా బొమ్మలరామారంలోని ఓ ప్రైవేట్ ఫామ్ హౌజ్ లో పార్టీ…
హాజీపూర్ మర్డర్లు : మరో బావిలో కల్పన మృతదేహం
April 30, 2019 / 07:09 AM ISTయాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ హర్రర్ స్టోరీలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పోలీసుల విచారణలో ఒక్కో మర్డర్ మిస్టరీని నిందితుడు శ్రీనివాస్ రెడ్డి విప్పుతున్నాడు. ఇప్పటికే శ్రావణి, మనీషాలను హతమార్చింది తానేనని…
బ్రేకింగ్ : శ్రావణి, మనీషాల హంతకుడు ఇతడే.. స్కూల్, కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు లిఫ్ట్ ఇచ్చి దారుణాలు
April 29, 2019 / 03:43 PM ISTతెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రావణి, మనీషా మర్డర్ కేసుల్లో మిస్టరీ వీడుతోంది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు అమ్మాయిలను హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. స్కూల్, కాలేజీలకు…
మర్డర్ కేసులో కీలక క్లూ : శ్రావణిని బైక్ పై తీసుకెళ్లిన శ్రీనివాస్ రెడ్డి
April 29, 2019 / 02:42 PM ISTసంచలనం రేపిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో రాచకొండ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో వారికి క్లూ లభించింది. శ్రావణిని హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి బైక్…
హాజీపూర్ మర్డర్ కేసులు : బావి యజమాని శ్రీనివాస్ రెడ్డిని ఉరి తియ్యాలి
April 29, 2019 / 02:17 PM ISTయాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో మర్డర్ మిస్టరీలు కలకలం రేపుతున్నాయి. ఒకే బావిలో రెండు మృతదేహాలు లభ్యం కావడం సంచలనంగా మారింది. 10వ తరగతి విద్యార్థిని శ్రావణిని అతి కిరాతకంగా…
శ్రావణి మర్డర్ కేసు : వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు
April 28, 2019 / 08:14 AM ISTతెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త కోణాలు బయటపడుతున్నాయి.
మర్డర్ మిస్టరీ : శ్రావణిని చంపింది ఎవరు
April 28, 2019 / 04:54 AM IST48 గంటలు ముగిశాయి. ఇంకా మర్డర్ మిస్టరీ వీడలేదు. హంతకులు ఎవరో తెలియలేదు. మర్డర్ ఎందుకు చేశారో తెలియదు. అసలేం జరిగింది అనేది ఇంకా సస్పెన్స్. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన 10వ తరగతి…
శ్రావణి హత్య కేసు : బొమ్మలరామారం SI పై వేటు
April 27, 2019 / 06:16 AM ISTయాదాద్రి : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి (14) హత్య కేసుని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో విచారణను స్పీడప్
యాదాద్రి లో ఉద్రిక్తత : బాలికను చంపింది ఎవరు
April 27, 2019 / 01:14 AM ISTయాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హజీపూర్లో దారుణం జరిగింది. పదో తరగతి స్పెషల్ క్లాసులకు వెళ్లిన శ్రావణి అనే విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. బొమ్మలరామారం మండలం హజీపూర్కు చెందిన పాముల నర్సింహ…