Home » booked
కరోనా కాలంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. ప్రత్యేక దర్శనం టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 7లక్షల 08వేల టిక్కెట్లు బుక్ అయ్యాయి.
తమిళ నటి, బిగ్ బాస్ ఫేమ్ మీరా మిథున్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఓ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. దళితులపై నోరు జారడంతో మీరాని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇకపై అనవసరంగా రోడ్లపైకి వస్తే తాట తీస్తామంటున్నారు తెలంగాణ పోలీసులు. లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని పోలీస్ బాస్ నుంచి ఆదేశాలు రావడంతో.. రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేందుకు రెడీ అవుతున్నారు పోలీసులు. మరి తెలంగాణ డీజీపీ ఇచ్చిన �
2021, ఏప్రిల్ 26వ తేదీన కరోనా సోకి..నుపాడ జిల్లా ఆసుపత్రిలో మహిళ అడ్మిట్ అయ్యింది. అదే ఆస్పత్రిలో ఓ వ్యక్తి కరోనా వ్యాధితో చికిత్స పొందుతున్నారు.
Gujarat police officials booked for hiding liquor bottles : అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. అలా స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను ఏం చేస్తారు? అనే డౌట్ చాలామందికి చాలాసార్లు వస్తుంది. వాటిని ధ్వంసం చేస్తుంటారు. కానీ గుజరాత్ లో కొంతమంది పోలీసులు �
two lecturers harass girl student: గురువంటే దైవంతో సమానం. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పి వారు సన్మార్గంలో వెళ్లేలా చూస్తారు. అందుకే గురువుని, ఉపాధ్యాయ వృత్తిని దైవంగా చూస్తారు. కానీ, కొందరు వ్యక్తులు ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. విద్యార్థులతో అసభ్యకరంగా వ్యవ�
drunk co-passengers to be booked : మద్యం తాగిన వ్యక్తితో మీరూ తాగి జర్నీ చేస్తున్నారా ? అయితే ఒక్కసారి ఆలోచించుకోండి. రోడ్డు ప్రమాదం జరిగితే..పోలీసులు తనిఖీలు చేస్తే..మీరు బుక్కవుతారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, మద్యం సేవించి డ్రైవ
Two offer namaz at Mathura temple శ్రీకృష్ట జన్మస్థలమైన మథురలోని ఓ ఆలయంలో నమాజ్ చేసిన ఇద్దరు ముస్లిం యువకులపై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురలోని నంద్ గాన్ ఏరియాలోని నంద్ బాబా ఆలయ ప్రాంగణంలో గత గురువారం ఫైజల్ ఖాన్, మొహమ్మద్ చాంద్ అనే ఇద్దరు యువకు�
కామాంధులకు చిన్నారి చిట్టితల్లులు బలైపోతున్నారు. కోవిడ్ భయంతో పెట్టుకునే మాస్కులను కూడా దారుణాలకు వాడేసుకుంటున్నారు. మాస్కులపై మత్తు జల్లి అది పెట్టుకున్న బాలిక స్మృహ కోల్పోయాక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆగస్టు 29న పంజాబ్ రాష్ట్రంల�
ఐదో ఫ్లోర్ లో నుంచి ఓ యువతి కింద పడి మరణించడం గురుగ్రామ్లో కలకలం రేపుతుంది. ఓ గెట్ టూగెదర్ పార్టీకి వెళ్లిన సమయంలోనే ఇలా జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం రాత్రి 10 గంటలకు సెక్టార్ 65లో బెస్టెక్ పార్క్ వ్యూ స్పాలో ఈ ఘటన జరిగింది. మృతు�