Home » booked
ఓ వైపు కరోనా విస్తరిస్తుంటే..దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వైరస్ ను అరికట్టేందుకు వైద్య సిబ్బంది అహర్నిశలు పని చేస్తుంటే..మరికొంతమంది వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు. ఇలాగే…చేసిన ఓ డాక్టర్ ను చావబాదారు నర్సులు. ఈ ఘటన హర్యానా రాష్ట్రం�
మోడల్-నటి అయిన పూనమ్ పాండేపై ఆదివారం ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా వ్యాప్తి అడ్డుకోవడానికి విధించిన లాక్డౌన్ను అతిక్రమించినందుకు పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ఆమెతో పాటు ఉన్న మరో వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు మెరైన్ డ్రైవ్ పో�
అతను విద్యా బుద్దులు నేర్పే బాధ్యతాయుత ఉద్యోగంలో ఉన్నాడు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి తప్సుడు పనులు చేసి చివరకు పోలీసులకు చిక్కాడు. అసలు విషయం ఏంటంటే? భార్య బతికుండగానే.. ఆమె చనిపోయినట్లు నమ్మించి నిరుపేద కుటుంబాలకు చెందిన యువతులను వరుస వివాహాల�
ఉత్తర కర్నాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో ఓ స్కూల్ పై అధికారులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. దీనికి కారణం విద్యార్థులతో యాంటీ సీఏఏ నాటకం ప్రదర్శించడమే. స్కూల్
ఓ మెడికల్ కాలేజీ స్కామ్ లో అలహాబాద్ హైకోర్టు జడ్డి జస్టిస్ ఎస్ఎన్ శుక్లాపై సీబీఐ కేసు నమోదుచేసింది. ఓ మెడికల్ కాలేజీకి ఫేవర్ చేశారన్న అవినీతి ఆరోపణలతో శుక్లాపై కేసు నమోదు చేసిన సీబీఐ శుక్రవారం(డిసెంబర్-6,2019)లక్నోలోని ఆయన నివాసంలో సోదాలు నిర్�
మూడు రోజుల క్రితం బీజేపీ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి స్వామి చిన్మయానంద్ పై ఫేస్ బుక్ లైవ్ ద్వారా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన 23ఏళ్ల లా విద్యార్థిని అదృశ్యం కేసులో చిన్మయానంద్ పై ఉత్తరప్రదేశ్ లోని షాజహన్పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశ�
టీవీ9 రవిప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయనపై నమోదైన సంతకం ఫోర్జరీ కేసు వివాదం మరింత ముదురుతోంది. నిన్న గంటకో మలుపు తిరిగిన ఈ కేసులో… విచారణకు హాజరవ్వాలని రవి ప్రకాష్తోపాటు మరో ఇద్దరికి నోటీసులిచ్చారు పోలీసులు. అయితే.. నోటీసులు తీస�
35 రూపాయల కోసం రెండేళ్లుగా భారతీయ రైల్వేస్ తో కోల్ కతాకు చెందిన ఓ వ్యక్తి పోరాటం చేస్తున్నాడు.రెండేళ్ల ఆ వ్యక్తి తర్వాత భారతీయ రైల్వే అతడికి 33రూపాయలను చెల్లించింది.అయితే రైల్వే శాఖ తన దగ్గర నుంచి ఛార్జి చేసిన దాంట్లో రెండు రూపాయలు తగ్గించి
TV9 సీఈవో రవి ప్రకాష్పై తెలంగాణ సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ 406, 420, 467, 469, 471, 120 బి, 90, 160, ఐటీ యాక్ట్ 66, 72 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. నిధులను దారి మళ్లించడం, సంతకం ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు కంప్లయి�
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం(ఏప్రిల్-21,2019) కోల్ కతా నైట్ రైడర్స్,సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మద్యం మత్తులో ఆరుగురు యువతీ,యువకులు స్టేడియంలో వీరంగం సృష్టించారు.వీరిలో తెలుగు టీవీ యాక్టర్ ప్రశాం�