Home » BRS Government
ఆర్వోఆర్ చట్టంలో సాదా బైనామా అంశాన్ని పొందుపర్చక పోవడంతో దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేదు. త్వరలో 4 లక్షల సాదా బైనామాలపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకల సిత్రాలు అన్నీఇన్నీ కావు. గొర్రెల పంపిణీలో జరిగిన అవినీతి, అక్రమాలపై కాగ్ విస్తుపోయే నిజాలను బయటపెట్టింది.
సీఎం అభ్యర్థి విషయంలో అధిష్ఠానం తగిన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని తెలిపారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధులు పడుతున్న అవస్థలు, వారికి జరిగిన అవమానాలు తనకు తెలుసన్నారు. ప్రజాక్షేత్రంలో స్థానిక ప్రజాప్రతినిధులను కేసీఆర్ పురుగుల కంటే హీనంగా చూశారని పేర్కొన్నారు.
200ల మంది యువత బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని రాష్ట్ర అభివద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర హోమ్ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా అన్నారు.
తెలంగాణలో రైతులకు, ఉద్యోగులకు నిరాశ ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రైతు బంధు, రుణమాఫీ నిధులు విడుదల, ఉద్యోగుల డీఏకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి వెళ్లాయని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు అడ్డు పడినా జిల్లాలో కాంగ్రెస్ పదికి పది స్థానాలను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
గడిచిన తోమ్మిదిన్నర సంవత్సరాలలో బీఆర్ఎస్ చేసిన హామీలు, అమలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
అభివృద్ది మంత్రంతోనే గుజరాత్ లో బీజేపీ 27ఏళ్లుగా అధికారంలో ఉందని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అభివృద్ధికి రోల్ మోడల్ గా గుజరాత్ మారిందని అన్నారు.
తెలంగాణ కోసం త్యాగం చేసింది బీసీ, ఎస్సీ, ఎస్టీ బహుజనులేనని స్పష్టం చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థిగా యెర్రా కామేష్ ను ప్రకటించారు.