Home » BRS MLAs
లెక్కకు రాని ఆస్తులు, అంతస్తులు అనంతమని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు తక్షణం తనిఖీ చేయాలని కోరారు. తప్పుడు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ విజ్ఞప�
ఐటీ అధికారుల విచారణకు మర్రి జనార్దన్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మంగళవారం హాజరు కానున్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిని గురువారం విచారణకు రావాలని ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
ఐటీ రైడ్స్ మొదటి రోజు ఒక గంటన్నరలోనే పూర్తయ్యాయి. కావాలనే ఐటీ అధికారులు మూడు రోజులు కాలయాపన చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత 2గంటల సమయంలో ఎమ్మెల్యేల ఇళ్ల నుంచి అధికారులు వెళ్లిపోయారు.
సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందా? అని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ను హైకోర్టు ప్రశ్నించింది. అయితే, సీబీఐ ఇంకా కేసు నమోదు చేయలేదని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఎమ్మెల్యేల కేసు బదిలీకి మూడు సార్లు లేఖ రాసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని అన్న�