Home » BRS
మైనార్టీ ఓటు బ్యాంకు కోసం ఎత్తులు వేస్తున్నాయి. దాదాపు 5 లక్షల ఓట్లు ఉన్న మైనార్టీలు ఎవరికి మద్దతుగా నిలిస్తే.. వారికి గెలుపు అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ దిశగా పావులు కదుపుతున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిజానిజాలు బయటపెడతాను అని కామెంట్ చేశారు.
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే. కిరికిరి మాటలు చెప్పి తప్పించుకోవద్దు. 15లక్షల ఎకరాలు ఎండిపోయాయి.
వాళ్ళు పెట్టిన మీడియా సమావేశంలో కరెంట్ పోకపోయినా పోయినట్లు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు. ఇంత దారుణంగా దిగజారుతారనుకోలేదు.
100 రోజుల పాలనపై మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు ఆరు గ్యారెంటీలపై ఎందుకు మాట్లాడం లేదు.
వివిధ కేసుల్లో మహిళలకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ అంశాలను కోర్టు ముందు ప్రస్తావించారు అభిషేక్ మను సింఘ్వి.
నీ ప్లేస్ లో నేనే ఉంటే.. డీజీపీకి లేఖ రాసే వాడిని.. నిస్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరేవాడిని. లీగల్ నోటీసులు పంపి బెదిరించాలని చూస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సామాజికవర్గం వాళ్ళు ఏది చేసినా నడిచిపోతుంది.. కానీ ఎస్సీలు ఒక్కమాట అన్నా ఓర్వలేరు.
ప్రస్తుతం పోటీ పడుతున్న అభ్యర్థులు నేతకాని, మాల సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో... ఇందులో మాదిగ సామాజికవర్గం ఎవరివైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తి కరంగా మారింది. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చిన ఓటర్లు... ఈ సారి ఎలాంటి తీర
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.