Home » bse
దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ భారీ నష్టాలతో ముగిసింది. బుధవారం ఉదయం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభమైంది. అయితే కాసేపటికే డౌన్ అయ్యాయి. మధ్యాహ్నం వరకు ఊగిసలాట ధోరణి సాగింది. చివరికి నష్
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్,నిఫ్టీ ఆ తర్వాత అంతకంతకూ పైకి చేరుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు పుంజుకున్నాయి. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) చరిత్ర సృష్టించింది. ఎన్ఎస్ఈ సూచీ కీలక 16 వేల మార్క్ దాటింది.
The newest record in the history of stock markets : సెన్సెక్స్లో సంచలనం నమోదైంది. రికార్డ్ స్థాయిలో 50 వేల మార్క్ను దాటింది. ఇంటర్నేషనల్ పాజిటివ్ ట్రెండ్స్తో మార్కెట్లు ఆల్ టైం హై కు చేరాయి. కరోనా వైరస్తో ఆర్థిక వ్యవస్థ కుదేలు, డిమాండ్ పతనం, ఇవన్నీ బీఎస్ఈలో బుల్ దూ�
కరోనా వైరస్ కు ప్రపంచదేశాలకు భయపడుతుంటే ఆ భయానికి మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. 20 రోజులుగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న విషయం తెలిసిందే. అయితే కుదేలవుతున్న స్టాక్ మార్కెట్ లో గురువారం(మార్చి-12,2020)మరో బ్లాక్ డే నమోదైంది. కరోనా వైరస్, చము�
స్టాక్ మార్కెట్లపై కరోనా ప్రభావం కొనసాగుతుంది. కరోనా వైరస్ కు ప్రపంచదేశాలకు భయపడుతుంటే ఆ భయానికి మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. 20 రోజులుగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న విషయం తెలిసిందే. అయితే కుదేలవుతున్న స్టాక్ మార్కెట్ లో గురువారం(మ�
స్టాక్ మార్కెట్లో జోరు కొనసాగుతోంది. కార్పొరేట్ పన్ను తగ్గింపు, జీఎస్టీ మండలి నిర్ణయాల లాంటి సానుకూలతల నేపథ్యంలో గత వారాంతంలో రికార్డు లాభాలను నమోదు చేసిన కీలక సూచీలు సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం ఉదయం జోరు కొనసాగించింది. సెన్సెక్స్ 1300 పాయ�
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో స్టాక్ మార్కెట్లో ఫుల్ జోష్ పెంచాయి. అనారోగ్య ఆర్థిక వ్యవస్థను పెంచడానికి దేశీయ కంపెనీలకు సెస్,సర్ చార్జీలు మొత్తం కలిపి కార్పొరేట్ ట్యాక్స్ ను 25.17శాతానికి తగ్గిస్తూ ఇవాళ ఆమె చేసిన ప్ర�