bsp

    కాన్షీరామ్ ని మాయావతే చంపిందా! :యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    August 29, 2019 / 09:30 AM IST

    బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(BSP)వ్యవస్థాపకుడు కాన్షీరామ్ ది సహజమరణం కాదంటూ, అనుమానాస్పద స్థితిలో ఆయన చనిపోయాడంటూ ఉత్తరప్రదేశ్ మంత్రి గిరిరాజ్ సింగ్ ధర్మేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాయావతి కనుసైగల్లోనే కాన్షీరామ్ ట్రీట్మెంట్ కొనసాగిందని ఆయన అ�

    ప్రజాజీవితానికి మాయా అనర్హురాలు : రాజకీయ లబ్థి కోసం మోడీ భార్యనే వదిలేశాడు

    May 13, 2019 / 10:42 AM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండించారు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ. ప్రజాజీవితానికి మాయావతి అనర్హురాలని జైట్లీ అన్నారు.ప్రధానమంత్రి కావాలని మాయా అనుకుంటుందని,ఆమె గవర్నెన్స్,ఎథిక్స్,ఉపన్�

    మేనకాగాంధీ,కూటమి అభ్యర్థి మధ్య వాగ్వాదం

    May 12, 2019 / 04:05 AM IST

    కేంద్రమంత్రి,ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేనకా గాంధీకి,ఎస్పీ-బీఎస్పీ కూటమి అభ్యర్థి సోనూ సింగ్ ల మధ్య సల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.సోనూ మద్దతుదారులు ఓటర్లను భయపెడుతున్నారని ఆమె ఆరోపించారు.పోలీ

    మాయావతిని ప్రేమిస్తా…రాహుల్ గాంధీ

    May 11, 2019 / 01:28 PM IST

    బీఎస్పీ అధినేత్రి మాయావతిని తాను ఓ నేషనల్ సింబల్ గా చూస్తానన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.తమ పార్టీ కాకపోయినప్పటికీ తాను ఆమెను అలాగే చూస్తానని రాహుల్ అన్నారు.దేశానికి ఆమె ఓ మెసేజ్ ఇచ్చారని, ఆమెను తాను గౌరవిస్తానని,ప్రేమిస్తానని

    బీజేపీ ఓటమే లక్ష్యం: యూపీలో కాంగ్రెస్ వ్యూహం ఇదే

    May 2, 2019 / 02:20 PM IST

    ఉత్తరప్రదేశ్ లో మాయావతి,అఖిలేష్ యాదవ్ లపై అభ్యర్థుల నిలబెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమర్థించుకున్నారు.యూపీలో సెక్యులర్ భావజాలం కలిగిన పార్టీ విజయం సాధించబోతుందని,అది సమాజ్ వాదీ కావచ్చు,బహుజన సమాజ్ వ�

    కమల్ నాథ్ సర్కార్ కు మాయా వార్నింగ్

    April 30, 2019 / 03:06 PM IST

    కాంగ్రెస్ తీరుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు.మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మాయా ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటంలో బీజేపీకి కాంగ్రెస్ ఏమాత్రం తీసిపోదన్నారు మధ్యప్రదేశ్‌ లో కాంగ�

    యూపీలో బీజేపీకి 17 సీట్లే

    April 30, 2019 / 09:50 AM IST

    ఉత్తర ప్రదేశ్‌ లో బీజేపీ 17స్థానాలకు మించి గెలవలేదని వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ తెలిపారు.కాంగ్రెస్‌ కు ఏడు నుంచి ఎనిమిది స్థానాలు వస్తాయన్నారు.ఎస్పీ-బీఎస్పీ కూటమి అత్యధిక స్థానాలు గెల్చుకోబోతుందని ఆమె జోస్యం చెప్పారు.వారి ఐక్యతే బీజే�

    ఎస్పీ కార్యకర్తలపై మాయా ఫైర్

    April 21, 2019 / 02:52 PM IST

    బీఎస్పీ కార్యకర్తలను చూసి ఎస్పీ కార్యకర్తలు క్రమశిక్షణ నేర్చుకోవాల్సిన అవసరముందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-21,2019) ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో కలిసి ఎ�

    మొదటి స్థానంలో బీఎస్పీ.. నాల్గవ స్థానంలో టీడీపీ

    April 15, 2019 / 03:59 AM IST

    దేశంలోనే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ కలిగిన రాజకీయ పార్టీగా బహుజన సమాజ్ వాది పార్టీ నిలిచింది. కేంద్ర ఎన్నికల కమీషన్‌కు పార్టీలు ఇచ్చిన వివరాల ప్రకారం ఈ విషయం వెల్లడైంది.  ఈ ఏడాది ఫిబ్రవరి 25వతేదీన కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అధికారికంగా సమర్ప�

    అఖిలేష్ వదిలేస్తాడుగా! : మాయావతికి బీజేపీ మద్దతు

    April 8, 2019 / 12:02 PM IST

    ఎస్పీ-బీఎస్పీ కూటమిపై ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

10TV Telugu News