Home » bsp
బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(BSP)వ్యవస్థాపకుడు కాన్షీరామ్ ది సహజమరణం కాదంటూ, అనుమానాస్పద స్థితిలో ఆయన చనిపోయాడంటూ ఉత్తరప్రదేశ్ మంత్రి గిరిరాజ్ సింగ్ ధర్మేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాయావతి కనుసైగల్లోనే కాన్షీరామ్ ట్రీట్మెంట్ కొనసాగిందని ఆయన అ�
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండించారు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ. ప్రజాజీవితానికి మాయావతి అనర్హురాలని జైట్లీ అన్నారు.ప్రధానమంత్రి కావాలని మాయా అనుకుంటుందని,ఆమె గవర్నెన్స్,ఎథిక్స్,ఉపన్�
కేంద్రమంత్రి,ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేనకా గాంధీకి,ఎస్పీ-బీఎస్పీ కూటమి అభ్యర్థి సోనూ సింగ్ ల మధ్య సల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.సోనూ మద్దతుదారులు ఓటర్లను భయపెడుతున్నారని ఆమె ఆరోపించారు.పోలీ
బీఎస్పీ అధినేత్రి మాయావతిని తాను ఓ నేషనల్ సింబల్ గా చూస్తానన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.తమ పార్టీ కాకపోయినప్పటికీ తాను ఆమెను అలాగే చూస్తానని రాహుల్ అన్నారు.దేశానికి ఆమె ఓ మెసేజ్ ఇచ్చారని, ఆమెను తాను గౌరవిస్తానని,ప్రేమిస్తానని
ఉత్తరప్రదేశ్ లో మాయావతి,అఖిలేష్ యాదవ్ లపై అభ్యర్థుల నిలబెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమర్థించుకున్నారు.యూపీలో సెక్యులర్ భావజాలం కలిగిన పార్టీ విజయం సాధించబోతుందని,అది సమాజ్ వాదీ కావచ్చు,బహుజన సమాజ్ వ�
కాంగ్రెస్ తీరుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు.మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మాయా ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటంలో బీజేపీకి కాంగ్రెస్ ఏమాత్రం తీసిపోదన్నారు మధ్యప్రదేశ్ లో కాంగ�
ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ 17స్థానాలకు మించి గెలవలేదని వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ తెలిపారు.కాంగ్రెస్ కు ఏడు నుంచి ఎనిమిది స్థానాలు వస్తాయన్నారు.ఎస్పీ-బీఎస్పీ కూటమి అత్యధిక స్థానాలు గెల్చుకోబోతుందని ఆమె జోస్యం చెప్పారు.వారి ఐక్యతే బీజే�
బీఎస్పీ కార్యకర్తలను చూసి ఎస్పీ కార్యకర్తలు క్రమశిక్షణ నేర్చుకోవాల్సిన అవసరముందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-21,2019) ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో కలిసి ఎ�
దేశంలోనే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ కలిగిన రాజకీయ పార్టీగా బహుజన సమాజ్ వాది పార్టీ నిలిచింది. కేంద్ర ఎన్నికల కమీషన్కు పార్టీలు ఇచ్చిన వివరాల ప్రకారం ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 25వతేదీన కేంద్ర ఎన్నికల కమిషన్కు అధికారికంగా సమర్ప�
ఎస్పీ-బీఎస్పీ కూటమిపై ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సంచలన వ్యాఖ్యలు చేశారు.