Home » bsp
ఈవీఎమ్ మిషన్ల ట్యాంపరిగింక్ కు బీజేపీ పాల్పడకపోతే ఉత్తరప్రదేశ్ లో మహాకూటమి ఘనవిజయం సాధిస్తుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు.లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఆదివారం(ఏప్రిల్-7,2019)షహరాన్ పూర్ జిల్లాలోని దేవ్ బంద్ లో బీఎస్పీ-ఎస్పీ-ఆర్ఎల�
చిత్తూరు : ఎత్తులు.. పైఎత్తులు, వ్యూహాలు..ప్రతివ్యూహాలతో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రత్యర్ధుల దూకుడుకు కళ్లెం వేసి విజయలక్ష్మిని వరించేందుకు.. ఎవరికి వారు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. వైసీపీ అభ్�
హైదరాబాద్ : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. తెలంగాణ ఉద్యమంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దోపిడీ పాలన నుంచి విముక్తి కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. తెలంగాణ
చిత్తూరు : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జనసేన వస్తే ప్రజలకు ఏం చేస్తుందో చెబుతున్నారు. అదే సమయంలో
కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పై ధీటైన అభ్యర్థిని ఎస్పీ రంగంలోకి దించనుంది.ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరిన శతృఘ్నసిన్హా భార్య పూనమ్ సిన్హాను లక్నో లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా ఎస్పీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. లక్నోలో బీజేపీ అభ్యర్థిగా �
విశాఖ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు చర్చనీయాంశంగా మారింది. పవన్ చేసిన పని గురించి అంతా చర్చించుకుంటున్నారు. పవన్ చేసిన దాంట్లో తప్పేమీ లేదని కొందరు,
బీఎస్పీ అధినేత్రి మాయావతి...ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తన విగ్రహాలు,తన పార్టీ గుర్తు ఏనుగు విగ్రహాలు ఏర్పాటు చేయడాన్ని సమర్థించుకున్నారు.
ప్రధాని రేసులో తాను లేనని ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సృష్టం చేశారు.
పెద్దపల్లి పార్లమెంట్ రాజకీయలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిన్నటి వరకు ఈ స్థానం నుంచి TRS ఎంపీ అభ్యర్ధిగా వివేక్ పోటీ చేస్తారని అందరు భావించారు.
తెలుగుదేశం, జనసేన పార్టీలు కుమ్మక్కయ్యాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. లోకేష్ అవినీతి గురించి ప్రశ్నించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మాట మార్చారంటూ మండిపడ్డారు. నగరి నియోజకవర్గంలో దళితుల ఓట్లు చీల్చేందుకు ఇక్కడ బీఎస్పీకి పవన్ సీటు కేట