Home » building
Mother Wish: తల్లిదండ్రుల ఆస్తుల కోసం కొట్లాడే వాళ్లు..చంపేసే వాళ్లు ఉండడం చూస్తుంటాం. కానీ..తల్లి చివరి కోరిక కోసం ఏకంగా రూ. కోటి విలువ చేసే ఆస్తులను భగవంతుడికి విరాళం ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. జగన్నాథ మందిరానికి విరాళంగా ఇచ్చిన ముగ్గురు కూతుళ్ల�
China Building Massive Myanmar Border Wall చుట్టు పక్కల దేశాలను తనలో కలుపుకుని అతిపెద్ద దేశంగా అవతరించడమే ప్రధాన లక్ష్యంగా చైనా ముందుకెళ్తోంది. ప్రపంచ దేశాలన్ని చీదరించుకున్నా.. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా డ్రాగన్ దేశం మాత్రం తాను అనుకున్నదే చేస్తుంది. మయన్మార్�
KPHB fire Accident : KPHB లో అగ్నిప్రమాదం కలకలం రేపుతోంది. 2020, నవంబర్ 15వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 4గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్తో హార్డ్వేర్, శానిటరీ షాపులో మంటలు రేగాయి. క్షణాల్లోనే వ్యాపించాయి. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటల ధాటికి బిల్డింగ్ గోడల�
hyderabad young man dies in canada: హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన అఖిల్(19) అనే యువకుడు కెనడాలో మృతి చెందాడు. టొరంటోలో హోటల్ మెనేజ్మెంట్ కోర్సు చేస్తున్న అఖిల్.. ప్రమాదవశాత్తు ఓ బిల్డింగ్పై నుంచి పడి మృతి చెందాడు. మొదటి సెమిస్టర్ పూర్తయ్యాక ఇంటికి తిరిగ�
మోడీ గారు…‘గారు’ అంటే అర్థం ఏంటీ ? ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఇతరులకు చెప్పారా ? అంటూ ఏపీ రాష్ట్రానికి చెందిన స్టూడెంట్ మనోజ్ కుమార్..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సరదాగా ఓ క్వొశ్చన్ వేశారు. ఇతను కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి. నీ పేరు టోనియ, మ�
మహారాష్ట్రలోని భవనం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 26 గంటల తర్వాత ఓ మహిళ శిథిలాల నుంచి క్షేమంగా బయటపడింది. ఓ మహిళ 26 గంటలపాటు శిథిలాల కింద బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఒక రోజు గడిచిపోవడం వల్ల మిగతావారు ఎవరూ బతికి ఉండరేమో అని భావిస్తున�
తెలంగాణ కొత్త సెక్రటేరియట్ భవన నిర్మాణంపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. సచివాలయం డిజైన్ లను పరిశీలించిన ఆయన పలు మార్పులను సూచించారు. కొత్త సచివాలయంలో అన్ని సౌకర్యాలుండేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రతి అంతస్తులో డైనింగ్ హాల్, మీటింగ్ హా
బెంగళూరులోని మెజెస్టిక్ ఏరియాలో కపిల్ థియేటర్ సమీపంలో మూడు అంతస్తుల భవనం(హోటల్) ఒక్కసారిగా కుప్పకూలింది. మంగళవారం రాత్రి సుమారు 10.15 గంటలకు.. భవనం కింద ఉన్న మట్టి నెమ్మదిగా జారడం మొదలైంది. దీంతో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. సమయానికి ఆ హోటల్ల
పురాతన భవనాన్న కూల్చివేస్తున్నారు. అది కూడా మెయిన్ రోడ్డు. కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటిది తీసుకొనలేదని అనిపిస్తోంది. ఎందుకంటే కూల్చివేతల్లో ఓ కూలి చనిపోయాడు. ఈ విషాద ఘటన సికింద్రాబాద్ కార్ఖానాలో చోటు చేసుకుంది. రాత�
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లారెన్స్ చారిటబుల్ ట్రస్టుకు కోటిన్నర విరాళమిచ్చారు..