Home » building
గాజుల పెట్టె కోసం తల్లీ కూతుళ్ల మధ్య జరిగిన గొడవలో తల్లి ప్రాణాలు కోల్పోగా, కూతురి పరిస్థితి విషమంగా ఉంది. ముంబైలోని లోఖాండ్వాలా మార్కెట్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార.. సాధారణ గాజులే అయినా తల్లీ కూతురు తనకే కావాలం�
హైదరాబాద్ లో భవన నిర్మాణాలకు సులభంగా అనుమతులు వచ్చేలా బల్దియా ప్రణాళికలు రచిస్తోంది. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా సులభతరమైన విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
పంజాబ్లో ఘోర ప్రమాదం సంభవించింది. మొహాలీలో ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది.
నోవెల్ కరోనావైరస్ చైనాను వణికిస్తోంది. కరోనావైరస్ సోకిన రోగులకు చికిత్స కోసం చైనాలో ఆరు రోజుల్లో వుహాన్లో 1000 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నారు.
నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఓ బాలుడు ప్రమాదవశాత్తూ భవనం పైనుంచి కిందపడిపోయాడు.
ఖమ్మం జిల్లాలోని వైరాలో రోహిత్ అనే డిగ్రీ విద్యార్థి హల్ చల్ చేశాడు. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ మూడు అంతస్తుల భవనం ఎక్కి కలకలం సృష్టించాడు.
గుంటూరులో మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణకి చేదు అనుభవం ఎదురైంది. మంత్రుల పర్యటనను భవన నిర్మాణ కార్మికులు అడ్డుకున్నారు. ఇసుక దొరకక పోవడంతో పనులు లేక పస్తులు ఉంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను తీర్చాలని నిలదీశారు. 2019
ఎక్కడైన భవనాలు కూలితే..ఆ భవనం పూర్తిగా కూలిపోవచ్చు..లేదా కొన్ని అంతస్థులు మిగిలిపోవచ్చు. కానీ కింది ఫ్లోర్ కూలిపోయి..ఫై ఫ్లోర్ చక్కగా కూలి నేలకు తాకటం కొంచెం అరుదు అని చెప్పుకోవాలి. అటువంటి ఘటన హైదరాబాద్ లోని గోషామహల్ లో జరిగింది. ఈ భవనం �
గుజరాత్ లోని అహ్మదాబాద్ అమ్రాయివాడి ప్రాంతంలో గురువారం (సెప్టెంబర్ 5,2019)న మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యల్ని చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న ఏడుగురిని రక్ష
విశాఖ నగరం దాబా గార్డెన్స్ ప్రాంతంలో వినాయకచవితి పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ప్రహరీ గోడ అకస్మాత్తుగా కూలిపడింది. తవ్వకం పనుల్లో ఉన్న ముగ్గురు కూలీలపై మట్టిపెల్లలు పడ్డాయి. ఈ ప్రమాదంలో శంకర్ రావు, శివలు అక్కడికక్క�