Home » Bus
ఉత్తర మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ వెస్ట్రన్ సినాలోవా రాష్ట్రంలో బస్సు, గూడ్స్ ట్రక్కు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో 19మంది మరణించగా..
సీటు నాది అంటే నాది అంటూ ఇద్దరు మహిళలు గొడవకు దిగారు. పరస్పరం చెప్పులతో దాడి చేసుకుంటూ రెచ్చిపోయారు.
బస్సులో కూర్చున్న ప్రయాణికులకు అనుమానం వచ్చి క్యాబిన్ డోర్ తెరిచారు. బాలిక దీన స్థితిలో ఉండటాన్ని చూసిన ప్రయాణికులు డ్రైవర్లను చితకబాదారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందగా.. తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. నిర్లక్ష్యం, పరధ్యానం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్ పై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ తరహా ప్రమాదాలకు కారణం
'ఐకమత్యం మహా బలం' అంటారు. అది నిరూపించారు ముంబయి జనం. రోడ్డుపై మొరాయించిన బస్సును ముందుకు నడిపించడానికి ఒకటై డ్రైవర్ కి సాయం చేశారు. ముంబయి పోలీసుల మనసు దోచుకున్నారు.
బస్సు డ్రైవర్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.. బస్సు ప్రమాదానికి గురౌతోంది అంటే అందరూ ఆందోళన పడిపోతారు.. కానీ ఓ బాలుడు మెరుపులా దూకి బస్సును అదుపులోకి తెచ్చాడు. 67 మంది ప్రాణాలు కాపాడిన ఆ బాలుడి సాహసం చదవండి.
నిజానికి రోడ్డు ఖాళీగానే ఉంది. ఒకవైపు నుంచి ఆర్టీసీ బస్సు వేగంగా వస్తోంది. వస్త ఒక కారును ఓవర్ టేక్ చేసింది. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. కారు అటు పక్కకు పడిపోగా, బస్సు మాత్రం ఇటు వైపు ఉన్న చర్చి ఆర్చ్ని ఢీకొట్టింది. ఆ వెంట
నైజీరియాలోని లాగోస్ లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ప్రభుత్వ ఉద్యోగులతో వెళ్తోన్న బస్సును ఇంటర్ సిటీ రైలు ఢీకొట్టింది.
పూనే సమీపంలోని యవత్ గ్రామం దగ్గర హైవేపై ఒక ట్రక్కు నిలిచి ఉంది. ఉదయం ఐదు గంటల సమయంలో పూనే నుంచి వెళ్తున్న బస్సు ఆగి ఉన్న ఈ ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. అయితే, గాయపడ్డవారికి ప్రాణాపాయం ఏమీ లేదని తెలుస్తోంద�
ఈ ఘటన ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న టీఎస్ ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్యాం వద్దకు రాగానే అదుపుతప్పింది. ఈ సమయంలో బస్సు డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోయాడు. దీంతో ఘాట్ రోడ్డుపై ఉన్న రక్షణ గోడను ఢ�