Home » businessman
మలేషియాకు చెందిన ఓ వ్యాపారవేత్త లండన్లోని మేఫెయిర్ క్యాసినోలో 40కోట్ల రూపాయలను కోల్పోయాడు.
ఓ వ్యక్తి చెత్త సంచిని పడేయబోయి...రూ. 16 లక్షలున్న డబ్బు సంచిని డస్ట్ బిన్ లో పడేశాడు. తీరా విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి లబోదిబోమంటూ..పీఎస్ మెట్లు ఎక్కాడు.
విమానంలో టీవీ నటితో ఓ వ్యాపారవేత్త అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నటి ఫిర్యాదుతో వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
బెడ్రూమ్లో పాతిపెట్టిన రూ.55 లక్షలు మాయమయ్యాయని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సోదాలు చేశారు.
విజయవాడ కారులో వ్యాపారి రాహుల్ మర్డర్ కేసు కీలక రోజుకో మలుపు తిరుగుతోంది. కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పోలీసులు ఒక్కొక్కరినీ అదుపులోకి తీసుకుంటున్నారు.
హైదరాబాద్ లో అదృశ్యమైన వ్యాపారవేత్త మధుసూదన్రెడ్డి కేసు మిస్టరీ వీడింది. అతని స్నేహితులే కిడ్నాప్ చేసి సంగారెడ్డిలో హతమార్చారు. ఆపదలో ఆదుకున్న స్నేహితుడినే దారుణంగా చంపేశారు.
ఆక్సిజన్ లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. యూపీకి చెందిన ఓ వ్యాపరవేత్త కేవలం 01కే ఆక్సిజన్ ను రీఫిల్ చేస్తున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏ విధంగా తెలిసిందే.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన భారతీయ వ్యాపారవేత్త, అంతర్జాతీయ రిటైల్ సంస్థ లులు గ్రూప్ చైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీ, ఆయన భార్య, మరో నలుగురు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయింది.
Chennai businessman commits suicide : ఎక్కడో ఎవరి దగ్గరో, ఎవరి కిందో ఉద్యోగం చేసుకోవటం ఎందుకని…. స్వంతకాళ్లమీద నిలబడేందుకు అప్పొసొప్పో చేసివ్యాపారం పెట్టుకుంటే ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు లంచాలు మాముళ్లకోసం వేధించటంతోఒకయువపారిశ్రామికవేత్త ఆత్మహత్య చే
hyderabad police arrest shruti: హైదరాబాద్ పోలీసుల కిలాడీ లేడిని అరెస్ట్ చేశారు. పెళ్లి పేరుతో ఆమె ఘరానా మోసం చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11కోట్ల రూపాయలు కాజేసింది. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. పెళ్లి పేరుతో ఘరానా మోసం: బాచుపల్లి పోలీస్ స్టేషన�