businessman

    చెత్తబుట్టలో రూ. 2.80 కోట్ల పెయింటింగ్

    December 13, 2020 / 10:26 AM IST

    German police rescue €280,000 painting : ఒకటి కాదు..రెండు కాదు..రూ. 2.80 కోట్ల పెయింటింగ్ చెత్తబుట్టలో దర్శనమిచ్చింది. ఇదేదో పనికిరాని వస్తువు అంటూ..చెత్తబుట్టలో పారివేయడం..దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన జర్మనీలో చోటు చేసుకుంది. ఓ బిజినె

    అమ్మవారి ఆలయానికి రూ. 700 కోట్లు విరాళమిచ్చిన వ్యాపారి

    November 19, 2020 / 03:17 AM IST

    Bengaluru businessman to donate Rs 700 crore : తాము అనుకున్నది నెరవేరితే…దేవుడి ఆలయాలకు కానుకలు సమర్పించుకుంటుంటారు. కొంతమంది భారీ మొత్తంలో విరాళాలు ఇస్తుంటారు. మరికొంతమంది ఇచ్చిన విరాళాలను చూసి షాక్ తింటుంటారు. బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త ఒకటి కాదు..రెండు కాద�

    మాట నిలబెట్టుకున్నాడు..రూ. 58 వేల కోట్లు దానం

    September 17, 2020 / 08:50 AM IST

    ఒకటి కాదు..రెండు కాదు..రూ. 58 వేల కోట్లు దానం చేసి..ఆ వ్యక్తి మాట నిలబెట్టుకున్నాడు. ఎంత సంపాదించినా..అందులో ఆనందం ఉండదని..దానం చేస్తేనే ఎంతో ఆనందంగా ఉంటుందని అంటున్నాడు. అతను ఎవరో కాదు…ఛార్ల్స్‌ ‘చక్‌’ ఫీనీ. విమానాశ్రయాల్లో ఉండే ‘డ్యూటీ ఫ్రీ షా�

    రూ.3వేల మద్యానికి లక్షా రూ.60వేలు దోచేసిన వ్యాపారి…ఆన్ లైన్ మోసాలు

    August 28, 2020 / 05:50 PM IST

    కరోనా అన్ లాక్ ప్రక్రియ మొదలైనప్పటికీ బార్లు తెరుచుకోకపోవటంతో మద్యం ప్రియులు వారాంతాల్లో ఎక్కడో ఒక చోట పార్టీలు ఏర్పాటు చేసుకుని స్నేహితులతో కలిసి కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. ముంబైలోని చండీవాలికి చెందిన  వ్యాపారస్తుడు శశికాంత్ విశ్వక

    జనగణమన పాడిన బుడ్డోడు..ఆనంద్ మహీంద్ర ఫిదా..మీరు ఇష్టపడుతారు

    August 15, 2020 / 11:49 AM IST

    జనగణమన..అధినాయక జయహే..అంటూ వచ్చిరానీ మాటలతో బుడ్డోడు పాడిన పాటకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రముఖ వ్యాపార వేత్త..సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే..ఆనంద్ మహీంద్ర (Anand Mahinda) పోస్టు చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. Twitter వేదికగా Tweet చేశారు. ఈ వీడియో�

    జైల్లో ఉండే దందాలు.. రూ.5కోట్లు ఇవ్వకపోతే

    July 27, 2020 / 04:23 PM IST

    జితేంద్ర యోగి ఢిల్లీలోని ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్లలో ఒకరు. దేశ రాజధాని ఢిల్లీ హై సెక్యూరిటీ తీహార్ జైల్లో ఉండే దందాలు చేస్తున్నాడు. వార్నింగ్ ఇచ్చి కోట్ల రూపాయలు ఇవ్వాలని లేకపోతే అంతు చూస్తానంటూ వార్నింగ్ అందడంతో పోలీస్ కంప్లైంట్ అందిం�

    కరోనా, ఈ బిజినెస్ మ్యాన్ మనసు మార్చింది, పేదల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారు

    July 22, 2020 / 02:14 PM IST

    కరోనా వైరస్ మమమ్మారి మనిషి ప్రాణాలను తియ్యడమే కాదు మానవత్వాన్ని చంపేస్తోందని, మానవ సంబంధాలను మంటగలుపుతోందని అంతా బాధపడుతున్నాం. మాయదారి కరోనా, పాడు కరోనా అని తిట్టుకుంటున్నాం. ఇప్పుడు అదే కరోనా వైరస్, మనిషిలో మార్పు తీసుకొస్తోంది. డబ్బే శా�

    మూత్ర విసర్జనకు లారీ దిగిన గుంటూరు మిర్చి వ్యాపారి.. రూ.70లక్షలతో పరారైన డ్రైవర్

    April 29, 2020 / 11:39 AM IST

    పటాన్ చెరు దగ్గర వ్యాపారి డబ్బుతో ఓ లారీ డ్రైవర్ పరారయ్యాడు. మిరపకాయలు అమ్మి లారీలో వెళ్తుండగా వ్యాపారి డబ్బుతో డ్రైవర్ మాయమయ్యాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యాపారి.. మహారాష్ట్ర సోలాపూర్‌లో మిరపకాయలు అమ్మాడు. తిరిగి గుంటూరుకు లారీలో వెళ్�

    డిప్రెషన్ తో…పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న వ్యాపారవేత్త

    February 10, 2020 / 04:23 PM IST

    ఢిల్లీలో దారుణం జరిగింది.షాలీమర్ బాగ్ ఏరియాలో  ఓ వ్యాపారవేత్త తన ఇద్దరు పిల్లలను చంపి మొట్రో రైలు ముందు పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా డిఫ్రెషన్ తో ఆ వ్యాపారవేత్త భాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆరు నెలల క్రితం �

    కిలాడీ లేడీ : భర్తతో కలిసి వ్యాపారవేత్తకు హనీట్రాప్

    October 31, 2019 / 07:10 AM IST

    సైబరాబాద్ పరిధిలో మరో హనీ ట్రాప్ వెలుగు చూసింది. ఓ వ్యాపారవేత్తకు ఎయిర్ హోస్టెస్ వలవేసింది. అందుకు ఆమె భర్త కూడా సహకరించారు. వ్యాపారవేత్తను మాటలతో ముగ్గులోకి దించిన మాయలేడి..అతనితో సాన్నిహిత్యంగా గడిపిన దృశ్యాలను సెల్ ఫోన్ లో రికార్డు చేసి�

10TV Telugu News