Home » caa
సీఏఏ(పౌరసత్వ చట్ట సవరణ), ఎన్ఆర్సీ(ప్రతిపాదిత జాతీయ పౌరసత్వ నమోదు)లపై ఆందోళనలు అనవసరమంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. తల్లిదండ్రలు వివరాలు కూడా అవసరం లేదని అంటున్నారు. కేవలం పుట్టిన తేదీ, ప్రదేశానికి సంబంధించిన ఏదైనా పత్రాన్ని సమ�
పౌరసత్వ సవరణ చట్టం ప్రకంపనాలు సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు ఉధృతమౌతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమౌతున్నాయి. ప్రధాని సొంత రాష్ట్
దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికిపోతోంది. ఢిల్లీలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. పౌరసత్వ సవరణ చట్టానికి(CAA) వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చేశారు. ఎర్రకోట దగ్గర నిరసన తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడ�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇంకా ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు నిరసనలు, ఆందోళనలతో అట్డుడుకుతోంది. భారీగా నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి..కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. CAAకి వ్యతిరేకంగా 2019, డి�
పౌరసత్వ సవరణ బిల్లుపై ఇంకా ప్రకంపనాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా జామియా యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జీ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కానీ ఒక ఫొటో, వీడియో మాత్రం రచ్చ రచ్చ చేస్తోంది. ఓ విద్యా�
పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై రైల్వే మంత్రి సురేశ్ అంగడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చట్టంపై ఆందోళన చేస్తూ కనిపిస్తే స్పాట్ లో షూట్ చేసేయమని ఆదేశాలిస్తున్నట్లు చెప్పారు. ‘ఓ మంత్రిగా చెప్తున్నా. ఆందోళన చేస్తూ కనిపి�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. జామియా మిలియా యూనివర్సిటీలో చెలరేగిన ఆందోళనలు దేశంలో ఉన్న వివిధ వర్సిటీలకు పాకాయి. వేలాదిగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టారు. నియంత్రించే
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న జామియా మిలియా యూనివర్శిటీ విద్యార్ధులపై పోలీసుల చర్య విషయమై ఇవాళ(డిసెంబర్-17,2019)కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని కలిశారు. అఖిలపక్ష నాయకుల బృందంతో కలిసి రాష్ట్రప�
వేసుకున్న దుస్తుల ద్వారా హింసాత్మక ఆందోళనలు చేపడుతున్న వారిని గుర్తుపట్టవచ్చంటూ జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఇటీవల ప్రధాని మోడీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే మోడీ వ్యాఖ్యలపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ(డిసెం�
పౌరసత్వ చట్టానికి ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలు,నిరసనలు ఉదృతంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీలో ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్