Home » caa
పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా… నాగ్పుర్లో భాజపా, ఆర్ఎస్ఎస్ , లోక్ అధికార్ మంచ్, పలు ఇతదర ఆర్గనైజేషన్లు కలిసి భారీ భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన మద్దతుదారులు భారీ జాతీయ జెండాను చేతపట్టుకుని ముందుకు సాగారు. పౌరసత్వ
పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. యూపీలో 16 మంది చనిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగుతోంది. రాళ్లతో పోలీస�
దేశవ్యాప్తుంగా సీఏఏపై నిరసనలు వెల్లువెత్తున్నాయి. హైదరాబాద్ లో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టింది.
దేశ రాజధాని ఢిల్లీకి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపు కోసం పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్
పౌరసత్వ చట్ట సవరణ వ్యతిరేకులు దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలో భాగంగా ఇస్రో బస్సులు కూడా ఆపేశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)కు విధులపై వెళ్తున్న ఉద్యోగుల బస్సును అడ్డుకున్నారు. సెంట్రల్ గవర్నమ
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లో భారీ ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఇవాళ(డిసెంబర్-20,2019)కూడా పలు నగరాల్లో ఆందోళనకారులు హింసకు దిగారు. ఫిరోజాబాద్, గోరఖ్పూర్, కాన్పూర్,మీరట్, బులంద్షెహర్ లో నిరసన�
దేశంలో జరుగుతున్న ఆందోళనలకు కేంద్రప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులకు కాంగ్రెస్ సంఘీభావం తెలుపుతుందని సోనియా అన్నారు. శుక్రవారం(డిసెంబర్-20,2019)ఆమె �
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లో భారీ ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఇవాళ(డిసెంబర్-20,2019)కూడా పలు నగరాల్లో ఆందోళనకారులు హింసకు దిగారు. ఫిరోజాబాద్, గోరఖ్పూర్, కాన్పూర్,మీరట్, బులంద్షెహర్ లో నిరసన�
బీజేపీకి నితీష్ కుమార్ మరోసారి బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఒకసారి ఎన్డీయే కూటమికి బైబై చెప్పి లాలూతో చేతులు కలిపి మరోసారి బీహార్ సీఎం అయిన నితీష్ ఇప్పుడు మళ్లీ ఎన్డీయేకు గుడ్ బై చెప్పబోతున్నారు అని వినిపిస్తున్న వార్తలకు ఆయ
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ప్రకంపనలు రేపుతున్నాయి. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారులపై కేసులు నమోదు చేస్తున్నారు. చెన్నైలోని వళ్లువర్ కొట్టంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గురువా