Home » caa
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలుచోట్ల విద్యార్థులు కూడా రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలుపుతున్నారు. మరికొ్ందరు వినూత్నంగా తమ నిరసనలను తెలియజేస్తున్నారు. ఇటీవల కేరళలో ఓ జంట పెళ్లి క�
ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్ ఒవైసీ, అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. ఇందుకోసం వారు ప్రగతిభవన్ కు చేరుకున్నారు. వారిద్దరి ఆధ్వర్యంలో యునైటెడ్
కంగనౌ రనౌట్ భారత్లో ట్యాక్స్ చెల్లింపులపై సందేహాలకు క్లారిటీ ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పూనుకున్నారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంగా మాట్లాడిన కంగనా ఈ అంశాన్ని లేవనెత్తారు. దేశంల�
పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకత వ్యక్తమవుతోన్న నేపథ్యంలో మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లోని సబర్మతీ ఆశ్రమంలో మద్ధతు కోసం ఓ కార్యక్రమం జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి మంగళవారం మాట్లాడుతూ.. ‘ముస్లింకు 150దేశాలు ఉన్నాయి. కానీ, హిందు�
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా విపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న వేళ మొదటిసారిగా బీజేపీ నుంచి వ్యతిరేక గళం వినిపించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు, వెస్ట్ బెంగాల్ భాజపా ఉపాధ్యక్షుడు చంద్రకుమార్ బోస్ సీఏఏ పట్ల అభ్యంతరం వ�
పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు రాజకీయ పార్టీల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురువుతోంది. ఒకవైపు అసోం ప్రజలంతా ఈ కొత్త చట్టాన్ని నిరసిస్తుంటే.. మరోవైపు రాజకీయ విపక్షాలు సైతం.. మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగడుతున్నాయి. పౌరసత్వ చట్టం CAAతో ముస్లింలు ఎ
కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీలకు యూపీ పోలీసులు ఝలక్ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు మీరట్ వెళ్తున్న రాహుల్,ప్రియాంక కారును యూపీ పోలీసులు అ
భారత ప్రభుత్వం.. పౌరసత్వ సవరణ చట్టం (CAB) అమల్లోకి తీసుకొచ్చింది. మూడు పొరుగుదేశాల నుంచి వచ్చే వలసదారులకు భారత పౌరసత్వం లభించేలా కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. దయాది పాకిస్థాన్ కూడా మైనార్టీలకు మత స్వేచ్ఛకు తగినట్టుగా చట్
జాకోబ్ లిండేన్థాల్(Jacob Lindenthal) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT Madras)లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. సీఏఏ అంశంపై తోటి విద్యార్థులతో ఆందోళనలో పాల్గొనడంతో వెంటనే వెళ్లిపోవాలంటూ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఆదేశాలిచ్చింది. ద�
ఉత్తరప్రదేశ్ ఆందోళనలో ఓ రోజువారీ కూలీ ప్రాణాలతో పోరాడి మరణించాడు. కుటుంబానికి ఆధారంగా నిలిచిన ఆ యువకుడి చనిపోవడంతో 60ఏళ్లు పైబడ్డ పేరెంట్స్ తల్లడిల్లిపోతున్నారు. శుక్రవారం రాత్రి సమయంలో కాన్పూర్ లోని బేగంపూర్వా ప్రాంతానికి కూరగాయల బండిప�